Telangana News

జనాభాకు అనుగుణంగా అభివృద్ధి CM రేవంత్

హైదరాబాద్, మే 09 (ఇయ్యాల తెలంగాణ) : గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల పై రాష్ట్ర సచివాలయంలో జరిగిన పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి… Read More

కరీంనగర్ ఘటనపై DGP కి BRS నేతల ఫిర్యాదు

హైదరాబాద్, మే 08 (ఇయ్యాల తెలంగాణ) :  రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్‌ను బీఆరఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలిశారు.ఈ సందర్భంగా రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యలపై డీజీపీకి బీఆరఎస్ నేతలు… Read More

PM మోదీ సభ తరువాత BJP మరింత బలోపేతం : కిషన్ రెడ్డి

హైదరాబాద్, మే 08 (ఇయ్యాల తెలంగాణ) : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బీఆరఎస్ అధినేత కేసీఆర్‌పై కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి మరోసారి మండిపడ్డారు.… Read More

Modi సభ తర్వాత Telangana రాజకీయాలు మారబోతున్నాయి : రామచందర్‌రావు

హైదరాబాద్, మే 08 (ఇయ్యాల తెలంగాణ) : ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ నెల 10వ తేదీన తెలంగాణలో పర్యటిస్తున్నారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు నారపరాజు రామచందర్‌రావు  వ్యాఖ్యానించారు.ఈ… Read More

యువ Engineer ల శిక్షణ బాధ్యతను పరిశ్రమలు స్వీకరించాలి : మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

హైదరాబాద్, మే 04 (ఇయ్యాల తెలంగాణ) : తెలంగాణాలో ఏటా చదువులు పూర్తి చేసుకుంటున్న 2 లక్షల మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు శిక్షణనిచ్చి, ఉద్యోగాలకు సంసిద్దులను చేసే కర్తవ్యాన్ని… Read More

Telangana రాష్ట్ర కార్యాలయంలో BJP సంబురాలు

హైదరాబాద్, మే 04 (ఇయ్యాల తెలంగాణ) :  సోమవారం వెలువడిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో అసోం, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరిలో బిజెపి కూటమి ఘనవిజయం సాధించిన… Read More

సర్కార్ కంట్రోల్ లోకి Metro…

హైదరాబాద్, ఏప్రిల్ 27 (ఇయ్యాల తెలంగాణ) :హైదరాబాద్ మెట్రో రైల్ పై తెలంగాణ ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ మెట్రోను ప్రభుత్వం తన చేతుల్లోకి తీసుకుంది.… Read More

లిఖిత పూర్వక హామీ ఇవ్వండి : ప్రభుత్వంతో JAC చర్చలు

హైదరాబాద్, ఏప్రిల్ 24 (ఇయ్యాల తెలంగాణ) :  తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె మూడవ రోజుకు చేరుకుంది. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షతన… Read More

RTC డ్రైవర్ శంకర్ గౌడ్ అంత్యక్రియల్లో ఉద్రికత్త

వరంగల్ , ఏప్రిల్ 23 (ఇయ్యాల తెలంగాణ) : ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ అంత్యక్రియల్లో ఉద్రికత్త నెలకొంది. శంకర్ గౌడ్ శవాన్ని నర్సంపేట డిపోకు తరలించాలని  కుటుంబ… Read More

RTC కార్మికులు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు : CM రేవంత్‌రెడ్డి

హైదరాబాద్, ఏప్రిల్ 23 (ఇయ్యాల తెలంగాణ) :  ఆర్టీసీ కార్మికులు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు..కేబినెట్ భేటీలో తెలుపుతూ ప్రాణాలు తీసుకోవడం వల్ల… Read More