హైదరాబాద్, సెప్టెంబర్ 03 (ఇయ్యాల తెలంగాణ) : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం నాడు చంచల్ గూడ – సంతోష్ నగర్ స్టీల్ ఫ్లై ఓవర్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్, ఎంపీలు అసదుద్దీన్ ఓవైసీ, వేం నరేందర్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, రఘువీర్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు హజరయ్యారు. రూ.620 కోట్లతో 3.2 కిలోవిÖటర్ల పొడవు,16.6 మీటర్ల వెడల్పుతో నాలుగు లేన్లుగా ఫ్లై ఓవర్ నిర్మాణం జరిగింది. ముఖ్యమంత్రి ఓపెన్ టాప్ వాహనంలో ప్రయాణించి ఫ్లైఓవర్ ను పరిశీలించారు.
- Homepage
- Telangana News
- Steel ఫ్లైఓవర్ Bridge ప్రారంభించిన CM రేవంత్
Steel ఫ్లైఓవర్ Bridge ప్రారంభించిన CM రేవంత్
Leave a Comment