CM రేవంత్ ను కలిసిన ట్రైనీ IAS అధికారులు

హైదరాబాద్, మే 18 (ఇయ్యాల తెలంగాణ) : శిక్షణలో వున్న 2025 బ్యాచ్ ఐఏస్ అదికారులు బుధవారం నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసారు. ట్రైనీ ఐఏఎస్ లు ఈట్టబోయిన సాయి శివాణీ, సచిన్ బసవరాజ్ గుట్టూరు, పోతరాజు హరి ప్రసాద్,పరాస్ కుమార్,  పి సురేష్, నేలతూరు శ్రీకాంత్ రెడ్డిలు సీఎం ను కలిసారు. ఈ కార్యక్రమంలో మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ది సంస్థ ఛైర్ పర్సన్ శాంతి కుమారి, కోర్సు డైరెక్టర్ కందుకూరి ఉషారాణి తదితరులు వున్నారు.  

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....