జనగణనలో కుల గణనను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్ను కొట్టేసిన సుప్రీం కోర్టు

న్యూఢిల్లీ, మే 18 (ఇయ్యాల తెలంగాణ) : జనగణనలో కుల గణనను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. వెనుకబడిన వర్గాలకు సంక్షేమ చర్యలు తీసుకోవాలంటే వారి సంఖ్య ప్రభుత్వానికి తెలియాలని సీజేఐ జస్టీస్ సుర్యాకాంత్ వ్యాఖ్యానించారు. వెనుకబడిన కులాల సంఖ్య ప్రభుత్వానికి తెలియాలి. కుల గణన విషయం అన్నది విధానపరమైన నిర్ణయం.. ఇందులో కోర్టు జోక్యం చేసుకోదని  కోర్టు వ్యాఖ్యానించింది. కుల డేటా దుర్వినియోగం అవుతుందని పిటిషనర్ వాదనను తోసిపుచ్చిన సుప్రీం, కులం ఆధారిత సెన్సస్కు అడ్డు చెప్పేదేవిÖ లేదని స్పష్టం చేసింది. 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....