Blog

DHARANI లో 8 కొత్త OPTIONS

వరంగల్‌, ఆగస్టు 26, (ఇయ్యాల తెలంగాణ );ధరణి పోర్టల్‌ లో మరికొన్ని మార్పులు చేసింది తెలంగాణ సర్కార్‌. తాజాగా మరో 8 ఆప్షన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది.ధరణిలో ఉన్న… Read More

మరణవాంగ్మూలం నిజమని చెప్పలేం సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

న్యూఢల్లీ, ఆగస్టు 25 (ఇయ్యాల తెలంగాణ );మరణవాంగ్మూలంపై సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. మరణవాంగ్మూలం అంటే విశ్వసించ దగిన..నమ్మకం కలిగించేలా ఉండాలని స్పష్టం చేసింది. వ్యక్తులు… Read More

ఐక్యరాజ్యసమితిలో ప్రసంగించనున్న AP విద్యార్థులు

విజయవాడ, ఆగస్టు 25 (ఇయ్యాల తెలంగాణ ):వారంతా పేదవిద్యార్థులే.. కానీ విద్యాకుసుమాలు. ప్రభుత్వ పాఠశాల్లో చదువుతున్నా..ఇంగ్లీషులో అద్భుతంగా మాట్లాడగలరు. సీఎం జగన్‌ ముందే ఆంగ్లంలో మాట్లాడి  అదరగొట్టారు.… Read More

వ్యవసాయ రంగంలో ARTIFICIAL INTELLIGENCE

ఆగష్టు 26 (ఇయ్యాల తెలంగాణ ):భారతదేశం లాంటి అభివృద్ధి చెందుతున్న దేశానికి వ్యవసాయ రంగం వెన్నెముక లాంటిది. ఇంత ప్రాధాన్యత కలిగిన వ్యవసాయ రంగం సాంకేతిక పరిజ్ఞానంతో… Read More

ఆరు స్థానాల్లో CPI పోటీ

హుస్నాబాద్‌ ఆగష్టు 26 (ఇయ్యాల తెలంగాణ ):హుస్నాబాద్‌ లో సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి విూడియా సమావేశం నిర్వహించారు. చాడా మాట్లాడుతూ  పొత్తుల కోసం… Read More

కోత విధించిన మున్సిపల్‌ డ్రైవర్ల వేతనాలు చెల్లించాలి

నిజామాబాద్‌ సిటీ, ఆగస్ట్‌ 26 (ఇయ్యాల తెలంగాణ ): నిజామాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో పనిచేస్తున్న పారిశుద్ధ్య డ్రైవర్ల వేతనాల్లో కోత విధించడాన్ని, రికవరీ చేసిన వేతనాలను… Read More

తాగిన మైకంలో విమాన ప్రయాణికుల హల్చల్‌

హైదరాబాద్‌ ఆగష్టు 26 (ఇయ్యాల తెలంగాణ ):తాగిన మైకంలో దోహా నుండి కొచ్చిన్‌ వెళుతున్న ఇండిగో విమానంలో నలుగురు ప్రయాణికులు హంగామా సృష్టించారు. ఎయిర్లైన్స్‌ సిబ్బంది పట్ల… Read More

దేశంలో తొలిసారిగా అల్పాహార పథకం

చెన్నై,, ఆగస్టు 26  (ఇయ్యాల తెలంగాణ );తమిళనాడులోని ప్రభుత్వ పాఠశాలల్లో ముఖ్యమంత్రి స్టాలిన్‌ అల్పాహార పథకాన్ని ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా ఆయన ఈ పథకాన్ని శుక్రవారం అందుబాటులోకి తీసుకొచ్చారు.… Read More

BJP రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సురేష్‌ రెడ్డి అరెస్ట్‌

పెద్దపల్లి ఆగష్టు 26 (ఇయ్యాల తెలంగాణ ):భారతీయ జనతా పార్టీ పిలుపుమేరకు తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇచ్చిన హావిూల అమలుకోసం వ పెద్దపల్లి జిల్లా కలెక్టర్‌ కు… Read More

గ్రీస్‌ నుంచి బెంగళూరుకు మోడీ

బెంగళూరు, ఆగస్టు 26 (ఇయ్యాల తెలంగాణ ):చంద్రయాన్‌`3 మిషన్‌లో పాల్గొన్న శాస్త్రవేత్తలను ప్రధానమంత్రి  నరేంద్రమోదీ కలవనున్నారు. చంద్రుడిపై విక్రం ల్యాండర్‌ను విజయవంతంగా ల్యాండిరగ్‌ చేసిన ఇస్రో శాస్త్రవేత్తలను… Read More