iyyala telangana

చలమల ఇంటికి కర్నాటక మంత్రి

హైదరాబాద్‌ అక్టోబర్ 30 (ఇయ్యాల తెలంగాణ ):మునుగోడు నియోజకవర్గం కాంగ్రెస్‌  టికెట్‌ ఆశించి భంగపడ్డ చలమల కృష్ణారెడ్డి ఇంటికి కర్ణాటక కాంగ్రెస్‌ మంత్రి బోసురాజ్‌ సోమవారం వెళ్లారు.… Read More

అందరికి అందుతున్న సంక్షేమ పథకాలు

అంబర్‌ పేట అక్టోబర్ 30 (ఇయ్యాల తెలంగాణ ):వచ్చే ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందని... ముఖ్యమంత్రి గా కేసీఆర్‌ మూడో సారి గెలుపు కాయమని… Read More

విద్యుత్‌ స్తాంభాన్ని డీ కొట్టిన కారు ఇద్దరికి తీవ్ర గాయాలు

రంగారెడ్డి అక్టోబర్ 30 (ఇయ్యాల తెలంగాణ ):రంగారెడ్డి జిల్లా  రాజేంద్రనగర్‌ పోలీస్‌ స్టేషన్‌ లిమిట్స్‌ లో కారు బీభత్సం సృష్టించింది. శివరాంపల్లి 263 పిల్లర్‌ వద్ద విద్యుత్‌… Read More

17 లక్షల నగదు స్వాధీనం

కుత్బుల్లాపూర్‌ అక్టోబర్ 30 (ఇయ్యాల తెలంగాణ ):దుండిగల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో  పోలీసుల వాహనాల తనిఖీలో నగదు పట్టుపడిరది. గండి మైసమ్మ చౌరస్తా లో  ద్విచక్ర వాహనం… Read More

BRSలోకి..కాంగ్రెస్‌ వరుస వలసలు

హైదరాబాద్‌ అక్టోబర్ 30 (ఇయ్యాల తెలంగాణ):కాంగ్రెస్‌ టికెట్ల వ్యవహారంలో వివాదాలు ఇంకా సద్దుమణగలేదు. ఆశాభంగం చెందిన సీనియర్‌ నేతలు కాంగ్రెస్‌ పార్టీని వీడుతున్నారు. అసంతృప్తి నేతలు అధికార… Read More

అలిపిరి మార్గంపై నీలినీడలు

తిరుపతి, అక్టోబరు 30, (ఇయ్యాల తెలంగాణ ); వన్యప్రాణులు జనావాసాలలోకి రావడం అరుదేవిూ కాదు. అయితే వాటి సంచారాన్ని  నిరోధించి అటవీ ప్రాంతంలోకి మళ్లించే చర్యలు చేపట్టకపోవడమే… Read More

కాంగ్రెస్‌ పార్టీ లో చేరినబీఆర్‌ఎస్‌ నాయకులు

సుల్తానాబాద్‌ అక్టోబర్ 30 (ఇయ్యాల తెలంగాణ ):సుల్తానాబాద్‌ మండలం మంచిరామి గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్‌  పార్టీ నాయకులు పురెళ్ల సంపత్‌ గౌడ్‌,పురెళ్ల శ్రీనివాస్‌ గౌడ్‌, పల్లెర్ల కుమార్‌… Read More

రైలు ప్రమాదంలో 14కి చేరిన మృతుల సంఖ్య

విజయనగరం అక్టోబర్ 30 (ఇయ్యాల తెలంగాణ );విజయనగరం జిల్లా లో ఆదివారం జరిగిన రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య సోమవారం ఉదయానికి 14 కు చేరింది. ఈ… Read More

శ్రీ పద్మావతి అమ్మవారి పసుపుకుంకుమ సారే ట్రైల్‌ రన్‌ విజయవంతం

తిరుపతి అక్టోబర్ 29 (ఇయ్యాల తెలంగాణ ): తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు నవంబర్‌ 10వ తేదీ నుండి మొదలుకానున్నాయి. బ్రహ్మోత్సవాలలో ముఖ్య ఘట్టమైన… Read More

నిజాంపేట లో మైనంపల్లి ప్రచారం

మెదక్‌ అక్టోబర్ 29 (ఇయ్యాల తెలంగాణ );నిజాంపేట మండలంలో కాంగ్రెస్‌ అభ్యర్ది మైనంపల్లి రోహిత్‌ రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మెదక్‌ జిల్లా నిజాంపేట మండలం కల్వకుంట్ల,వెంకటాపూర్‌… Read More