పద్మారావుకు నిరసన సెగ

సికింద్రాబాద్‌ అక్టోబర్ 27 (ఇయ్యాల తెలంగాణ );సికింద్రాబాద్‌ నియోజకవర్గం తార్నాక డివిజన్‌ మానికేశ్వరినగర్‌ లో పద్మారావుకు వ్యతిరేకంగా బస్తీ వాసులు  నిరసనకు దిగారు. శుక్రవారం నాడు  మానికేశ్వరి నగర్‌ లో పద్మారావు ప్రచారం లో భాగంగా  పాదయాత్ర నిర్వహించారు. పద్మారావు తమ బస్తీకి కనీస  మౌలిక వసతులు కల్పించలేదని బస్తి వాసులు  ఆగ్రహం వ్యక్తం చేసారు. బస్తీ వాసులకు హాస్పిటల్‌ ను కట్టిస్తామన్న హావిూని నెరవేర్చలేదని బస్తీ వాసులు మండిపడ్డారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....