Old City వాసులు ముగ్గురు మృతి..పలువురికి గాయాలు !

హైదరాబాద్‌,జులై 13 (ఇయ్యాల తెలంగాణ) : పుణ్యక్షేత్రాల  దర్శననీ కోసం కు 13 రోజుల టూర్‌ కు ఈ నెల 8తేదీ ఛత్రినాక ప్రాంతం నుండి 23మంది బయలుదేరారు..శుక్రవారం  పూరి దర్శనము చేసుకొని అక్కడి నుండి బయల్దేరి కోణార్క్‌ వెళ్తున్నప్పుడు శనివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదం గురించి చత్రినాకా లోకి కుటుంబ సభ్యులకు సమాచారం వచ్చింది.  ఉదయ్‌ సింగ్‌, క్రాంతి బాయ్‌, ఉప్పలయ్యలను మృతి చెందారు. మిగతా వారికి గాయాలయ్యాయి.  క్షతగాత్రులను  బరిపడ్డ మయూర్‌ బంజ్‌ ప్రభుత్వ హాస్పిటల్‌ తరలించారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....