IIT హైదరాబాద్‌ ప్రాజెక్టు జాతికి అంకితం

ఐఐటీ హైదరాబాద్‌ ప్రాజెక్టు జాతికి అంకితం

ప్రధాని మోడీకి గవర్నర్‌ కృతజ్ఞతలు :  గవర్నర్‌ తమిళి సై

హైదరాబాద్‌, ఫిబ్రవరి 20 (ఇయ్యాల తెలంగాణ) : ఐఐటీ హైదరాబాద్‌ ప్రాజెక్టుని జాతికి అంకితం చేసినందుకు ప్రధాని మోడీకి కృతజ్ఞతలని గవర్నర్‌ తమిళి సై అన్నారు. మంగళవారం నాడు ఐఐటి లో జరిగిన కార్యక్రమానికి ఆమె హజరయ్యారు. గవర్నర్‌ మాట్లాడుతూ తెలంగాణ కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం. నేను తెలంగాణకి గవర్నర్‌ గా వచ్చినప్పుడు నేను పని చేస్తానో లేదోనని కొంతమంది అనుమానం వ్యక్తం చేశారు. నేను గైనకాలజిస్ట్‌ ని పిల్లని తల్లి ఎలా చూసుకోవాలో నాకు తెలుసు, పుదుచ్చేరి రాష్ట్ర బాధ్యతలు కూడా ఇచ్చినప్పుడు కవల పిల్లలు పుడితే ఎలా చుసుకోవాలో డాక్టర్‌ గా తెలుసు. కరోనా సమయంలో ఐఐటీ హైదరాబాద్‌ తయారు చేసిన వెంటిలేటర్లు ఎంతోమంది ప్రాణాలు కాపాడాయని అన్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....