Group 2 అభ్యర్థులకు Good News – పరీక్షలు రీ షెడ్యూల్ !

హైదరాబాద్, ఆగష్టు 12 (ఇయ్యాల తెలంగాణ)  గ్రూప్ 2 అభ్యర్థులకు ఊరట కలిగించేలా రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ కి ఆదేశాలు జారీ చేసినట్లు రాష్ట్ర మంత్రి కేటీఆర్ తన ట్వీట్ లో పేర్కొన్నారు. టీ.ఎస్.పి.ఎస్.సి తో సంప్రదించి రీ షెడ్యూల్ చేయాలని కెసిఆర్ సీఎస్ ను  ఆదేశించినట్లు  కేటీఆర్ ట్వీట్ చేశారు. పరీక్షలు రీ షెడ్యూల్ చేయాలంటూ, అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలని కెసిఆర్ తెలిపినట్లు కేటీఆర్ ట్వీట్ చేశారు. 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....