CM సభకు వెళ్తూ..ట్రాక్టర్‌ బోల్తా ఒకరు మృతి..పలువురికి గాయాలు

ఖమ్మం అక్టోబర్ 27 (ఇయ్యాల తెలంగాణ ):ముఖ్యమంత్రి కేసీఆర్‌ సభకు వెళ్తూ ట్రాక్టర్‌ బోల్తా పడి గాయపడిన ఘటనలో క్షత గాత్రులను ఖమ్మం ప్రభుత్వ హాస్పిటల్‌ కి తరలించారు. కూసుమంచి మండలం గైగొల్లపల్లి గ్రామానికి చెందిన టి ఆర్‌ యెస్‌ కార్యకర్తలు ముఖ్యమంత్రి కెసిఆర్‌ ప్రజా ఆశీర్వాద సభ కు జీళ్ళ చెరువు కు ట్రాక్టర్లో వెళ్తున్న క్రమంలో నన్‌ తండా వద్దకు రాగానే  ఒక్కసారిగా ట్రాక్టర్‌ అదుపుతప్పి కింద పడిపోయింది.  అందులో ఉన్న జనం ఒకరి విూద ఒకరు పడి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన క్షతగాత్రులను హుటాహుటిన 108 ద్వారా ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. తెలు సావిత్రి, తురక పద్మ, కొక్కి రేణి కృష్ణ, తెలు అనసూయలకు గాయాలయ్యాయి. ,

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....