Telangana News

ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్న రాహుల్‌…

 ఖమ్మం, జూలై 1, (ఇయ్యాల తెలంగాణ ):ఖమ్మంలో ఆదివారం జరిగే తెలంగాణ జనగర్జన సభను విజయవంతం చేసేందుకు కాంగ్రెస్‌పార్టీ సర్వశక్తులు ఒడ్డుతోంది. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌… Read More

అభ్యర్ధులను ప్రకటిస్తున్న కేటీఆర్‌

 హైదరాబాద్‌ జూలై 1, (ఇయ్యాల తెలంగాణ ):గులాబీ పార్టీలో అప్పుడే ఎన్నికల వేడి మొదలైంది. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్‌ ఆయా… Read More

ఆ పోతురాజులు వచ్చి రంటే ధూం ధామే

కాకా ...  ఆ పోతురాజులు  వచ్చి రంటే ధూం ధామే అమ్మ బైలెల్లినాదో  ! నాయనో తల్లీ బయలెల్లినాదో ! అనే మాట ఎంత నిజమో పోతురాజు బయలు దేరితే… Read More

బిజెపికి తలనొప్పిగా మారిన రాజాసింగ్‌ సస్పెన్షన్‌ వ్యవహారం

హైదరాబాద్‌ జూన్‌ 30 (ఇయ్యాల తెలంగాణ) : బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ సస్పెన్షన్‌ వ్యవహారం ఆ పార్టీకి తలనొప్పిగా మారింది. సస్పెన్షన్‌ తొలగించాలంటూ కార్యకర్తలు రాష్ట్ర నాయకత్వంపై… Read More

ఇంజినీరింగ్‌ EWS సీట్లు

 హైదరాబాద్‌, జూన్‌ 30, (ఇయ్యాల తెలంగాణ ):ఎంసెట్‌ తొలివిడత కౌన్సెలింగ్‌ ద్వారా భర్తీచేసే కన్వీనర్‌ కోటా సీట్లకు అదనంగా మరో 6,500 బీటెక్‌ సీట్లను ఆర్థికంగా వెనుకబడిన… Read More

అంబర్‌ పేట బోనాలపై మంత్రి తలసాని సవిూక్ష

హైదరాబాద్‌ జూన్,30,( ఇయ్యాల తెలంగాణ ):బోనాల సందర్భంగా అంబర్పేట్‌ మహంకాళి టెంపుల్‌ వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలనీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ వివిధ… Read More

జూలై, 1న నిర్విహించే గ్రూప్‌ ` 4 పరీక్షల నిర్వహణకు సర్వం సిద్ధం

   నాగర్‌ కర్నూల్‌ జూన్ ,30,(ఇయ్యాల తెలంగాణ ):  జిల్లా కలెక్టర్‌ పి. ఉదయ్‌ కుమార్‌నాగర్‌ కర్నూల్‌ జిల్లా నాగర్‌ కర్నూల్‌ జిల్లాలో జూలై, 1న నిర్విహించే … Read More

ఓవైసీవి బ్లాక్‌ మెయిలింగ్‌ రాజకీయాలు

  నిజామాబాద్‌జూన్ 30,(ఇయ్యాల తెలంగాణ ):  ఎమ్మెల్యే షకీల్‌ అవిూర్‌ఎంఐఎం నేత అసదుద్దున్‌ ఓవైసీ వ్యాఖ్యలపై బోధన్‌ ఎమ్మెల్యే షకీల్‌ స్పందించారు. అసదుద్దున్‌ బ్లాక్‌ మెయిలింగ్‌ రాజకీయాలు చేస్తున్నారు.… Read More

ప్లాట్ల పేరిట అక్రమ లేఔట్లు

మహబూబ్‌ నగర్‌, జూన్‌ 30, (ఇయ్యాల తెలంగాణ ):గజాల్లో వసూళ్లు.. గుంటల్లో రిజిస్ట్రేషన్లు. ఫామ్‌ ప్లాట్ల పేరిట వందల ఎకరాల్లో లే అవుట్లు చేసి అమ్మేస్తున్నారు. ఒక్క… Read More

కన్నీరు పెట్టుకున్న సీఎం కేసీఆర్‌

రంగారెడ్డి , జూన్ 29 (ఇయ్యాల తెలంగాణ) : అకాల మరణం చెందిన,తెలంగాణ ఉద్యమ ప్రజా గాయకుడు,  రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్‌ చైర్మన్‌ వేద సాయిచంద్‌ పార్థివ… Read More