Telangana News

Congress భేటీ నేపధ్యంలో వెలిసిన పార్టీ వ్యతిరేక పోస్టర్లు

కాంగ్రేస్ భేటీ నేపధ్యంలో వెలిసిన పార్టీ వ్యతిరేక పోస్టర్లుహైదరాబాద్‌, సెప్టెంబర్ 16 (ఇయ్యాల తెలంగాణ) : హైదరాబాద్‌ లో కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశాల నేపథ్యంలో శుక్రవారం… Read More

Hyderabad పరిధిలో భారీగా పెరిగిన పూల ధరలు !

హైదరాబాద్, సెప్టెంబర్‌ 16, (ఇయ్యాల తెలంగాణ) : వినాయక చవితి సందర్భంగా ప్రస్తుతం ఎక్కడ చూసినా.. నూతన పండుగ శోభ కనిపిస్తుంది. నగరాల్లోనే కాకుండా గల్లీ ప్రాంతాల్లో… Read More

October 24 నుంచి స్కూళ్లలో Break Fast

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 16, (ఇయ్యాల తెలంగాణ) : తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల సంక్షేమం కోసం ఇప్పటికే పలు పథకాలను అమలు చేస్తున్న… Read More

ఏ 29 గా Nava deep !

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 16, (ఇయ్యాల తెలంగాణ) : టాలీవుడ్‌ లో ఇదివరకే డ్రగ్స్‌ కేసు కలకలం రేపింది. తాజాగా మరోసారి మాదాపూర్‌ డ్రగ్స్‌ కేసులో సినీ ఇండస్ట్రీకి… Read More

BRS అసమ్మతి నేతలతో చిక్కొచ్చిపడింది – ఆ 3 స్థానాల్లో పోటా పోటీ !

నల్గోండ, సెప్టెంబర్‌ 16, (ఇయ్యాల తెలంగాణ) : నల్లగొండ జిల్లాలోని మూడు నియోకవర్గాల్లో బీఆర్‌ఎస్‌ కు అసమ్మతి నేతలతో చిక్కొచ్చిపడింది. సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు అధిష్టానం సీట్లు కేటాయింపుపై… Read More

Assembly ఎన్నికలు ఎప్పుడు ?

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 16, (ఇయ్యాల తెలంగాణ) : అసెంబ్లీ ఎన్నికలెప్పుడు? రాష్ట్రంలో ఇప్పుడిదే హాట్‌ టాపిక్‌ ! షెడ్యూల్‌ ప్రకారం డిసెంబర్‌లో ఎలక్షన్లు జరుగుతాయా? లేక  ఆలస్యమవుతాయా?… Read More

T-Congressపై దృష్టి సారించిన అధిష్టానం !

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 16, (ఇయ్యాల తెలంగాణ) :  తెలంగాణలో విజయం సాధించడానికి కాంగ్రెస్‌ పార్టీ కర్ణాటక వ్యూహాన్ని అమలు చేస్తోంది. పార్టీ నేతులపైకి కనిపిస్తున్నా.. అంతర్గతంగా హైకమాండ్‌ నుంచి… Read More

BJP లో ఛేరికలు ఉన్నట్టా… లేనట్టా… ?

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 16, (ఇయ్యాల తెలంగాణ) : తెలంగాణ భారతీయ జనతా పార్టీ కన్ఫ్యూజన్‌లో ఉన్నట్లుంది. వారు తీసుకుంటున్న నిర్ణయాలే ఇందుకు అద్దం పడుతున్నాయి. చేరికలు లేవని… Read More

మట్టి Ganesh ప్రతిమలను పంపిణీ చేసిన కరుణామయ విద్యార్థులు

ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌ వద్దు మట్టితో తయారుచేసిన విగ్రహాలు ముద్దుకౌతాళం,సెప్టెంబర్ 16 (ఇయ్యాల తెలంగాణ) : కరుణామయ గ్రూప్‌ ఆఫ్‌ స్కూల్స్‌ లోని విద్యార్థులు మట్టి గణేష్‌… Read More

పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మట్టి వినాయక ప్రతిమలను పూజించాలి

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 15 (ఇయ్యాల తెలంగాణ ):పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మట్టి వినాయక ప్రతిమలను పూజించాలని నగర మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి అన్నారు. శుక్రవారం జిహెచ్‌ఎంసి… Read More