National News

APPLE కు కేంద్రం సమన్లు

న్యూఢల్లీ, నవంబర్‌ 1, (ఇయ్యాల తెలంగాణ ); విపక్ష నేతల ఫోన్‌ల ట్యాపింగ్‌ అంశంపై మరోసారి దేశవ్యాప్తంగా అలజడి రేగింది. యాపిల్‌ ఫోన్‌ కంపెనీల  నుంచి తమకు… Read More

కేంద్రం కనుసన్నల్లోనే విపక్ష నేతల ఫోన్ల హ్యాకింగ్‌ : చిదంబరం

న్యూఢల్లీ  నవంబర్‌ 1 (ఇయ్యాల తెలంగాణ ):  దేశవ్యాప్తంగా ఫోన్ల హ్యాకింగ్‌ వ్యవహారం మళ్లీ దుమారం రేపుతోంది. తమ ఐఫోన్లను హ్యాక్‌ చేస్తున్నారంటూ పలువురు విపక్ష ఎంపీలు ఆరోపిస్తున్నారు.… Read More

కేంద్రం కనుసన్నల్లోనే విపక్ష నేతల ఫోన్ల హ్యాకింగ్‌ : చిదంబరం

న్యూఢల్లీ  నవంబర్‌ 1 (ఇయ్యాల తెలంగాణ ):  దేశవ్యాప్తంగా ఫోన్ల హ్యాకింగ్‌ వ్యవహారం మళ్లీ దుమారం రేపుతోంది. తమ ఐఫోన్లను హ్యాక్‌ చేస్తున్నారంటూ పలువురు విపక్ష ఎంపీలు ఆరోపిస్తున్నారు.… Read More

భారత దేశపు మొట్టమొదటి ఏకైక మహిళా ప్రధాని ఇందిరా గాంధీ `నేడు ఆమె వర్ధంతి

అక్టోబర్ 31(ఇయ్యాల తెలంగాణ ):ఇందిరా ప్రియదర్శినీ గాంధీ భారత తొలి ప్రధానమంత్రి జవహర్‌ లాల్‌ నెహ్రూ ఏకైక కుమార్తె. జవహర్‌ లాల్‌ నెహ్రు కి మొదటి సారి… Read More

భారత దేశపు ఉక్కుమనిషి సర్దార్‌ వల్లభ్‌ భాయి పటేల్‌ నేడు ఆయన జయంతి..ఏక్తా దివస్‌

అక్టోబర్ 31 (ఇయ్యాల తెలంగాణ )భారత దేశపు ఉక్కు మనిషి  సర్దార్‌ వల్లభ్‌ భాయి పటేల్‌ జవేరిభాయ్‌, లాడ్‌ బాయి దంపతులకు 1875, అక్టోబరు 31న గుజరాత్‌లోని… Read More

DELHI లిక్కర్‌ స్కామ్‌ కేసుల్లో మనీష్‌ సిసోడియా కు మరోసారి ఎదురుదెబ్బ

న్యూ డిల్లీ అక్టోబర్‌ 30 (ఇయ్యల తెలంగాణ ): ఢల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసుల్లో అరెస్టైన ఢల్లీి మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆమ్‌ఆద్మీ పార్టీ నేత మనీష్‌… Read More

గాల్లోకి కరెన్సీ నోట్లు విసురుతూ.. బాణా సంచా కాలుస్తూ… ముగ్గురి అరెస్ట్‌

లక్నో అక్టోబర్‌ 30 (ఇయ్యాల తెలంగాణ ): ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం ఘజియాబాద్‌ లో కొందరు పుట్టినరోజు వేడుకల సందర్భంగా గాల్లోకి కరెన్సీ నోట్లు విసురుతూ.. బాణా సంచా… Read More

ఖతార్‌ నిర్బంధంలోని అధికారులను విడిపించేందుకు కృషి : జైశంకర్‌

న్యూ డిల్లీ అక్టోబర్‌ 30 (ఇయ్యాల తెలంగాణ ); గూఢచర్యం కేసులో భారత నావికాదళానికి చెందిన 8 మంది మాజీ అధికారులకు మరణదండన విధిస్తూ ఖతార్‌ కోర్టు… Read More

సంచరీ కోట్టిన ONION

న్యూఢల్లీ, అక్టోబరు 28, (ఇయ్యాల తెలంగాణ  );ఉల్లిగడ్డ..ఎర్రగడ్డ.. ఆనియన్‌... పేరులో ఏముంది.. ధర చూస్తేనే గుండె జల్లుమంటోంది. ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదని అంటారు.… Read More

చరిత్రను మార్చేందుకు BJP తుగ్లక్‌లా ప్రవర్తిస్తోంది.. పశ్చిమ బెంగాల్‌ CM మమతా బెనర్జీ ఆగ్రహం

కోల్‌ కత్తా అక్టోబర్‌ 26 (ఇయ్యాల తెలంగాణ ):ప్రతిపక్షాలను దెబ్బతీయడం కోసమే బీజేపీ కేంద్ర దర్యాప్తు సంస్థల్ని తన రాజకీయ లబ్ది కోసం వినియోగించుకుంటోందని ఆరోపణలు చేస్తున్నారు.తాజాగా… Read More