Hyderabad

రాష్ట్రపతి కి స్వాగతం పలికిన సీఎం కేసీఆర్‌

 హైదరాబాద్‌ జులై 4,(ఇయ్యాల తెలంగాణ )  :రాష్ట్రపతి ద్రౌపదీముర్ము మంగళవారం హైదరాబాద్‌ చేరుకున్నారు. హకీంపేట విమానాశ్రయంలో గవర్నర్‌ తమిళిసై, సీఎం కేసీఆర్‌, కేంద్రమంత్రి కిషన్రెడ్డితో పాటు పలువురు… Read More

ఈ నెల 16నవిశాఖలో బీసీల మహా గర్జన

హైదరాబాద్‌  జూలై 3 ,(ఇయ్యాల తెలంగాణ ):వచ్చే `పార్లమెంటు ఎన్నికల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు పెట్టాలని, బి.సి లకు ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలని, బి.సి… Read More

MIM ` BRS మధ్య కూడా డైలాగ్‌ వార్‌

 దరాబాద్‌, జూలై 3, (ఇయ్యాల తెలంగాణ ):తెలంగాణలో ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. మొన్నటి వరకు అలయ్‌ బలయ్‌ అంటూ ఉన్న ఎంఐఎం ` బీఆర్‌ఎస్‌ మధ్య కూడా డైలాగ్‌… Read More

BRS లో అసంతృప్తులు గళం

 హైదరాబాద్‌, జూన్‌ 3, (ఇయ్యాల తెలంగాణ ):అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ బీఆర్‌ఎస్‌ లో అసంతృప్తులు గళం వినిపిస్తున్నారు. తాజాగా తుంగతుర్తి నియోజకవర్గానికి చెందిన సీనియర్‌ నేత… Read More

ఈటెలకు బాధ్యతలు ?

హైదరాబాద్‌, జూన్‌ 3, (ఇయ్యాల తెలంగాణ ):త్వరలో ఎన్నికలు జరిగే ఐదు రాష్ట్రాలపై బీజేపీ జాతీయ నాయకత్వం దృష్టి సారించింది. దీనికి సంబంధించి ప్లాన్‌ ఆఫ్‌ యాక్షన్‌… Read More

సెల్ ఫోన్ డ్రైవింగ్ ప్రమాదమా ? ఫ్యాషనా ? Cell Phone driving is Danger – are it is Fashion ?

హైదరాబాద్ నగరంలో సెల్ ఫోన్ డ్రైవింగ్ ల లొల్లి బాగా పెరిగిపోయింది. సెల్ ఫోన్ చెవిలో పెట్ట్టుకొని మెడలు వంచి ఫోన్ మాట్లాడడం పెద్ద ఫ్యాషన్ గా… Read More

బేగంపేట ఖబరస్థాన్‌ నిర్మాణం ముస్లీం ల 50 సంవత్సరాల కల.

..హైదరాబాద్‌ జులై ,1 (ఇయ్యాల తెలంగాణ ):   మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్బేగంపేట లోని ఓల్డ్‌ కష్టమ్‌ బస్తీలో ముస్లీం గ్రేవ్‌  యార్డ్‌ నిర్మాణ పనులు  మంత్రి… Read More

డయాగ్నాస్టిక్స్‌ పరీక్షలను ప్రారంభించిన మంత్రి హరీష్‌ రావు

 హైదరాబాద్‌ జులై,1,(ఇయ్యాల తెలంగాణ ):కోండాపుర్‌ జిల్లా హాస్పిటల్‌ వేదికగా రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ డయాగ్నొస్టిక్‌ ద్వారా అందించే 134 పరీక్షలను వర్చువల్‌ మోడ్‌ లో మంత్రి హరీశ్‌… Read More

అభ్యర్ధులను ప్రకటిస్తున్న కేటీఆర్‌

 హైదరాబాద్‌ జూలై 1, (ఇయ్యాల తెలంగాణ ):గులాబీ పార్టీలో అప్పుడే ఎన్నికల వేడి మొదలైంది. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్‌ ఆయా… Read More

అత్యంత శక్తి వంత మైన తల్లి పురానాపూల్ కనక దుర్గ అమ్మవారు

పురానాపూల్ కనక దుర్గ మహిమలు అనేకం పురానాపూల్‌ ప్రాంతంలోని స్వామి వివేకనందనగర్‌లో కొలుదీరిన శ్రీ కనకదుర్గమ్మ దేవాలయం అత్యంత ప్రాచీనమైన అమ్మవారి దేవాలయాల్లో ఒకటి. ప్రస్తుతం ఛైర్మన్‌ ఎం.కిషన్‌,అధ్యక్షుడు పి.నాగేష్‌… Read More