General News

రెండు ప్రాంతాల్లో 15ఎర్రచందనం దుంగలు స్వాధీనం

 జులై7, (ఇయ్యాల తెలంగాణ ):  భాకరాపేట, ఎస్‌ఆర్‌ పాళ్యం ప్రాంతాల్లో  15ఎర్రచందనం దుంగలను టాస్క్‌ ఫోర్సు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.డీఎస్పీ మురళీధర్‌ అధ్వర్యంలో ఆర్‌ఐ సురేష్‌ కుమార్‌… Read More

భారత నావికా దళ సత్తా అద్భుతం

 జపాన్‌`ఇండియా మధ్య నావికా బలం మరింత బలపడుతుంది..ఏడో వార్షిక జిమెక్స్‌`2023 సర్వ సత్తాక ప్రదర్శనలు ప్రారంభం...విశాఖ  జులై 7, (ఇయ్యాల తెలంగాణ ):భారత్‌`జపాన్‌ దేశాల మధ్య భద్రత,… Read More

ఫలక్‌ నామా ఎక్స్‌ ప్రెస్‌ లో మంటలు..ప్రయాణికులు సురక్షితం

యాదాద్రి  జులై 7, (ఇయ్యాల తెలంగాణ ):యాదాద్రి జిల్లా భువనగిరి మండలం, పగిడిపల్లి సవిూపంలో ఫలక్‌ నామా ఎక్స్‌ ప్రెస్‌ బోగిలో మంటలు చెలరేగాయి. రైలు పశ్చిమ… Read More

సిద్ధిపేటలో వివక్ష…

 మెదక్‌, జూలై 7, (ఇయ్యాల తెలంగాణ ): దళితులకు సెలూన్‌ షాపులో కటింగ్‌ వేయమని వివక్ష చూపుతున్న ఘటన సిద్ధిపేట జిల్లాలో చోటుచేసుకుంది. గ్రామపెద్దల ఆదేశాలతో దళితులను… Read More

మళ్ళీ జగనే CM ..

 . అంబాజీపేట జులై 6,(ఇయ్యాల తెలంగాణ ):  సినీనటుడు సుమన్‌ ఏపీలో మళ్లీ జగన్‌ మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారన సినీ నటుడు సుమన్‌ జోస్యం చెప్పారు. అంబేడ్కర్‌… Read More

కిషన్‌ రెడ్డికి ఫస్ట్‌ టార్గెట్‌…

హైదరాబాద్‌, జూలై 5, (ఇయ్యాల తెలంగాణ ):తెలంగాణ బీజేపీ అధ్యక్షునికి కిషన్‌ రెడ్డి నియమితులయ్యారు. ఆయన నియామకం ఉన్న పళంగా అమలులోకి వస్తుందని బీజేపీ హైకమాండ్‌ ప్రకటించింది.… Read More

రినైసెన్స్‌ పిక్చర్స్‌, వరుణ్‌ తేజ్‌

 జులై 4, (ఇయ్యాల తెలంగాణ ):  వరుణ్‌ తేజ్‌, సోనీ పిక్చర్స్‌ ఇంటర్నేషనల్‌ ప్రొడక్షన్స్‌, రినైసెన్స్‌ పిక్చర్స్‌ తెలుగు`హిందీ యాక్షన్‌ డ్రామా చపు13 యాక్షన్‌ షెడ్యూల్‌ పూర్తి, డిసెంబర్‌లో… Read More

వైభవంగా ‘ఇద్దరు’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌!

జులై 4,(ఇయ్యాల తెలంగాణ):అర్జున్‌ సర్జా, రాధిక కుమారస్వామి, జె.డి చక్రవర్తి, ఫైజల్‌ ఖాన్‌ కీలక పాత్రధారులుగా రూపొందుతున్న చిత్రం ‘ఇద్దరు’. ఎఫ్‌ఎస్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై డి.ఎస్‌.రెడ్డి సమర్పణలో… Read More

అదుపు తప్పిన కారు బీభత్సం..ఇద్దరు మృతి రంగారెడ్డి

 అదుపుతప్పిన వేగంతో దూసుకొచ్చిన కారు మార్నింగ్‌ వాకర్స్‌ పైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు తల్లీ కూతుళ్లు  అక్కడికక్కడే మృతి చెందగా... మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి.… Read More

ఈటల రాజేందర్, కు కీలక పదవి

జులై 4,(ఇయ్యాల తెలంగాణ ):  ఎన్నికల ననిర్వహణ కమిటి  చెర్మన్  గా  ఈటల రాజేందర్ ,  తెలంగాణ బీజేపీ  రాష్ట్ర అధ్యకుడిగా కిషన్ రెడ్డి Read More