General News

భద్రాచలంకు ఎగువన ప్రాజెక్టుల వద్ద ప్రస్తుత డిశ్చార్జ్‌ స్థితి

.శ్రీరాంసాగర్‌ 2,58,000 క్యూసెక్కులు.. ఎల్లంపల్లి 9,11,000 క్యూసెక్కులు.. మేడిగడ్డ 13,17,000 క్యూసెక్కులు..భద్రాచలం జులై 28, (ఇయ్యాల తెలంగాణ ):గోదావరి క్యాచ్‌ మెంట్‌ ఏరియాలో.. మొన్న రాత్రి నుండి నిన్న ఉదయం… Read More

మునిగిన ఓరుగల్లు

 వరంగల్‌, జూలై 28, (ఇయ్యాల తెలంగాణ ):తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. దీంతో ఓరుగల్లు వాసులు విలవిలలాడిపోతున్నారు. దాదాపు 70కి పైగా కాలనీలు పూర్తిగా నీట మునిగాయి.… Read More

తుంగభద్ర జలాశయానికి పోటెత్తిన వరద

   ఈ నెల చివరి నాటికి తుంగభద్ర డ్యాం నిండే అవకాశంఅయిజ జూలై 26 (ఇయ్యాల తెలంగాణ ): కర్ణాటకలోని ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు తుంగభద్ర… Read More

సచివాలయాన్ని ముట్టడిరచిన కానిస్టేబుల్‌ అభ్యర్దులు

హైదరాబాద్‌ జులై 26., (ఇయ్యాల తెలంగాణ ):తెలంగాణ సెక్రెటేరియట్‌ నుకానిస్టేబుల్‌ అభ్యర్థులు ముట్టడిరచారు. జీవో నెంబర్‌ 46 ను రద్దు చేయాలని డిమాండ్‌ చేసారు. అభ్యర్దులు గేటు… Read More

తృటిలో తప్పిన పెను ప్రమాదం

ఒంగోలుజులై 26, (ఇయ్యాల తెలంగాణ ):పోలాల్లోకి దూసుకుపోయిన ప్రైవేటు బస్సుప్రయాణికులు క్షేమం  ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి ఒక టూరిస్టు బస్సు రోడ్డు పక్కనున్న పొలాల్లోకి దూసుకువెళ్లింది.… Read More

నూజివీడులో వీధి కుక్కల హల్‌ చల్‌

   నూజివీడు జులై 24,(ఇయ్యాల తెలంగాణ ):నూజివీడు మున్సిపాలిటీలో కుక్కలు వీర విహారం చేస్తూన్నాయి.  అప్సర థియేటర్‌ వెనక,  రామాలయం గుడి సెంటర్‌, బీఫార్మసీ కాలేజ్‌ బాపునగర్లో… Read More

బ్యాంక్‌ ను ముట్టడిరచిన ద్వాక్రా మహిళలు

  ఏలూరు జులై 22, (ఇయ్యాల తెలంగాణ ):యూనియన్‌ బ్యాంకులో డ్వాక్రా మహిళల సొమ్ము బిజినెస్‌ కరస్పాండెంట్‌ స్వాహా చేయడంతో డ్వాక్రా మహిళలు బ్యాంకుని ముట్టడిరఓఇఐఎ. ఆగిరిపల్లి మండలం… Read More

రోడ్డెక్కిన చేపలు

 కరీంనగర్‌ జులై 22, (ఇయ్యాల తెలంగాణ ):తెలంగాణలో పడుతున్న భారీ వర్షాలకు చేపలు రోడ్లు,  పొలాల్లో దొరికిపోతున్నా,ఇ  వరద నీటిలో చేపలను పట్టుకుని ప్రజలలు ఆనందిస్తున్నారు.ఒకవైపు భారీ… Read More

పాల ట్యాంకర్‌ `కారు ఢీ ముగ్గురు దుర్మరణం

ఒంగోలు జులై 22, (ఇయ్యాల తెలంగాణ ):ప్రకాశం జిల్లా మార్టూరు మండలం కొనంకిలో శనివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగినట్టు తెలిసింది, జాతీయ రహదారి పై పాల… Read More

దుర్గమ్మను దర్శించుకున్న దగ్గుబాటి పురంధేశ్వరి

విజయవాడ జులై 14, (ఇయ్యాల తెలంగాణ ): ఇంద్రకీలాద్రి అమ్మవారిని బిజెపి ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి శుక్రవారం దర్శించుకున్నారు. ఆమె సకుటుంబ సమేతంగా అమ్మవారి దర్శనం… Read More