Blog

రాజకీయ నాయకులకు నీడలాంటీ వారు జర్నలిస్టులే : బండారు దత్తాత్రేయ

హైదరాబాద్, ఏప్రిల్ 2 (ఇయ్యాల తెలంగాణ): రాజకీయ నాయకులకు నీడలాంటీ వారు జర్నలిస్టులే అని హర్యానా రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. ముషీరాబాద్ వర్కింగ్ జర్నలిస్ట్  అసోసియేషన్… Read More

స్కూల్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ –2021 రాష్ట్రస్థాయి పోటీలకు – జిల్లానుండి 1 ప్రాజెక్టు : DEO రోహిణి

హైదరాబాద్, ఏప్రిల్ 1 (ఇయ్యాల తెలంగాణ) : తెలంగాణ రాష్ట్ర ఇన్నోవేషన్ సెల్ , యునిసెఫ్ , ఇన్కిలాబ్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా పాఠశాల విద్యార్థులకు  ప్రతిష్టాత్మకంగా… Read More

భావితరాల భవిష్యత్ కోసం BCల కుల గణన చేయాల్సిందే : ఆర్ కృష్ణయ్య

న్యూ ఢిల్లీ, ఏప్రిల్ 1 (ఇయ్యాల తెలంగాణ) :  భావితరాల భవిష్యత్ కోసం BCల కుల గణన చేయాల్సిందేనని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య… Read More

TJS పార్టీ రాష్ట్ర కార్యవర్గం – ప్రకటించిన పార్టీ అధినేత కోదండరామ్

హైదరాబాద్, మార్చి 30 (ఇయ్యాల తెలంగాణ) : తెలంగాణ జన సమితి పార్టీ రాష్ట్ర కార్యవర్గాన్ని ఆ పార్టీ అధినేత ఎమ్ కోదండరామ్ తన పార్టీ ప్రధాన… Read More

యాదాద్రికి మినీ బస్సులు : TSRTC

హైదరాబాద్‌, మార్చి 30, (ఇయ్యాల తెలంగాణ) :యాదాద్రి  మహాదివ్యక్షేత్రంలో స్వయంభూ మూర్తుల దర్శనాలు పునఃప్రారంభమవడంతో భక్తుల రద్దీ పెరగనుంది. దీనికి అనుగుణంగా సౌకర్యాలు కల్పించేందుకు టీఎస్‌ఆర్టీసీ సమాయత్తమైంది.… Read More

ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో BC బిల్లు పెట్టకపోతే మిలిటెంట్ తరహా ఉద్యమం చేస్తాం : R.కృష్ణయ్య

న్యూ ఢిల్లీ, మార్చి 30 (ఇయ్యాల తెలంగాణ) : ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో బీసీ బిల్లు పెట్టక పోతే మిలిటెంట్ తరహా ఉద్యమం చేస్తామని  జాతీయ బీసీ సంక్షేమ సంఘం… Read More

ధరల పెంపులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలది ఒకటే తీరు : వైఎస్ షర్మిల

నల్లగొండ, మార్చి 29 (ఇయ్యాల తెలంగాణ) : ధరల పెంపులో కేంద్ర  రాష్ట్ర ప్రభుత్వాలు పోటీపడి ప్రజల నడ్డి విరిచేస్తున్నారని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల… Read More

రైతులను బలి పశువులను చేస్తున్నారు : TJS పార్టీ అధ్యక్షుడు కోదండరామ్

హైదరాబాద్, మార్చి 29 (ఇయ్యాల తెలంగాణ) :  రైతుల సమస్యలపై చర్చలు జరిపి ఒక కొలిక్కి తేకుండా ఓట్ల కోసం రాష్ట్రం లోని రైతులను బలి పశువులను… Read More

నేటీ బీసీల మహాధర్నాను విజయవంతం చేయాలి : దాసు సురేష్

న్యూ ఢిల్లీ, మార్చి 29 (ఇయ్యాల తెలంగాణ) :  నేటీ బీసీల మహాధర్నాను విజయవంతం చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ దాసు సురేష్ పేర్కొన్నారు.… Read More

తెలంగాణ ప్రజలు రాజన్న పాలన కోరుకుంటున్నారు : వైఎస్ షర్మిల

నల్లగొండ, మార్చి 26 (ఇయ్యాల తెలంగాణ) : తెలంగాణ ప్రజలు రాజన్న పాలన కోరుకుంటున్నా రని వైఎస్సార్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల అన్నారు. ప్రజా ప్రస్థానం లో… Read More