Blog

పట్టణ ప్రగతితో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి : పద్మారావు

సికింద్రాబాద్, జూన్ 14 (ఇయ్యాల తెలంగాణ) : సికింద్రాబాద్ నియోజకవర్గంలో రికార్డ్ స్థాయిలో అభివృధి పనులను చేపట్టామని, పరిష్కారానికి నోచని అనేక సమస్యలపై ఇంకా దృష్టి కేంద్రీకరిస్తున్నామని ఉప సభాపతి తీగుల్ల పద్మారావు… Read More

చార్మినార్ భాగ్యలక్ష్మీ ఆలయంలో కాంగ్రెస్ నాయకుల ప్రత్యేక పూజలు

హైదరాబాద్, జూన్ 3 (ఇయ్యాల తెలంగాణ) : ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కరోన బారి నుంచి త్వరగా కోలుకోవాలని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రేస్ నాయకులు చార్మినార్ భాగ్యలక్ష్మీ… Read More

పదవీ విరమణ పొందిన అంజమ్మకు బీజేపీ పరివార్ సన్మానం

సనత్ నగర్, జూన్ 3 (ఇయ్యాల తెలంగాణ) :  బల్కంపేట్ రేణుక ఎల్లమ్మ దేవస్థానంలో దాదాపు నాలుగు దశాబ్దాలుగా దిగువ స్థాయి ఉద్యోగిగా సేవలు అందిస్తూ పదవీ విరమణ పొందిన అంజమ్మకు… Read More

తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలపై కవి సమ్మేళనం

ఈ నెల 31వ తేదీలోపల   దరఖాస్తుల స్వీకరణ : కలెక్టర్‌ అనుదీప్‌భద్రాద్రి కొత్తగూడెం, మే 26 (ఇయ్యాల తెలంగాణ) : జూన్‌ 2వ తేదీ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా… Read More

పార్టీ శ్రేయస్సు, నిప్పక్ష పాతంగా పనిచేసిన నాయకుడు స్వర్గీయ తాళ్ల రవీందర్ గౌడ్

సనత్ నగర్, మే 22 (ఇయ్యాల తెలంగాణ) : బీజేపే రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు స్వర్గీయ తాళ్ల రవీందర్ గౌడ్ ప్రథమ సంవత్సరీకం బల్కంపేట్ లోని రేణుక యెల్లమ్మ… Read More

బీజేపీ ఓబీసీ మోర్చా & సనత్ నగర్ పరివార్ తుక్కుగూడ వెళ్లిన దృశ్యాలు

సనత్ నగర్, మే 15 (ఇయ్యాల తెలంగాణ) : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ 2 వ విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా… Read More

తెలంగాణా పై జాతీయ నేతల దృష్టి

 దూసుకువస్తున్న ప్రత్యేక విమానాలుహైదరాబాద్‌ మే 14 (ఇయ్యాల తెలంగాణ) : ఢిల్లీ నుంచి వరసబెట్టి ప్రత్యేక విమానాలు తెలంగాణా వైపుగా దూసుకువస్తున్నాయి. తెలంగాణాలోకి  బడా నాయకులు నేరుగా… Read More

చార్‌ధామ్‌ యాత్ర లో 31 మంది మృతి

డెహ్రాడూన్‌,మే 14 (ఇయ్యాల తెలంగాణ) : ఉత్తరాఖండ్‌లో చార్‌ధామ్‌యాత్ర ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే ఆ యాత్రకు వెళ్లిన భక్తుల్లో ఇప్పటి వరకు 31 మంది మృతిచెందినట్లు… Read More

కేంద్ర మంత్రి అమిత్‌ షా కు టీపీసీసీ ఛీఫ్‌ రేవంత్‌ రెడ్డి లేఖ

తొమ్మిది  ప్రశ్నలు సంధించిన రేవంత్‌ రెడ్డిహైదరాబాద్‌,మే 14 (ఇయ్యాల తెలంగాణ) : కేంద్ర మంత్రి అమిత్‌ షాకు టీపీసీసీ ఛీఫ్‌ రేవంత్‌ రెడ్డి లేఖ రాసారు. మాటలు… Read More

అర్హులందరికీ సంక్షేమ పథకాలు : తీగుళ్ల పద్మా రావు

సికింద్రాబాద్, మే 11 (ఇయ్యాల తెలంగాణ) : ఆడపిల్లల పెళ్ళిళ్ళు తల్లి,దండ్రులకు భారంగా  మారకుండా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లాంటి పథకాలను ప్రవేశ పెట్టిన ఘనత … Read More