Blog

అదానీ`హిండెన్‌బర్గ్‌ కేసు.. అక్టోబర్‌ 13న సుప్రీంకోర్టులో విచారణ

న్యూఢల్లీ  సెప్టెంబర్‌ 15 (ఇయ్యల తెలంగాణ ):హిండెన్‌బర్గ్‌ కేసు తదుపరి విచారణ అక్టోబర్‌ 13న సుప్రీంకోర్టులో జరగనుంది. మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ దాఖలు చేసిన తాజా… Read More

పండుగ వాతావరణాన్ని తలపించిన అల్ఫోర్స్‌ గణేష్‌ కార్నివల్‌

కరీంనగర్‌ సెప్టెంబర్ 15 (ఇయ్యాల తెలంగాణ ):  గణపతి పూజ చాలావిశిష్ఠమైనదని, శక్తివంతమైనదని తద్వారా శుభ ఫలాలను అత్యధికంగా పొందుతామనిఅల్ఫోర్స్‌ విద్యాసంస్థల అధినేత డాక్టర్‌ వి. నరేందర్‌… Read More

మాజీ మంత్రి తుమ్మలతో కాంగ్రెస్‌ ముఖ్యనేతల భేటీ

హైదరాబాద్‌ సెప్టెంబర్ 15 (ఇయ్యాల తెలంగాణ ): మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తో ఏఐసీసీ ఇంచార్జ్‌ మానిక్‌ రావ్‌ ఠాక్రే, పీసీసీ అధ్యక్షులు రేవంత్‌ రెడ్డి,… Read More

మూలధన వ్యయంలో నూతన గరిష్ఠ రికార్డు నెలకొల్పిన దక్షిణ మధ్య రైల్వే

సికింద్రాబాద్‌ సెప్టెంబర్ 15 (ఇయ్యాల తెలంగాణ ): దక్షిణ మధ్య రైల్వే విభాగం మూల ధన వ్యయంలో నూతన రికార్డు నెలకొల్పింది. ప్రస్తుత ఆర్థిక సం. మొదటి… Read More

నిలోఫర్‌ నుంచి బాలుడు ఆదృశ్యం

హైదరాబాద్‌ సెప్టెంబర్ 15 (ఇయ్యాల తెలంగాణ ):నాంపల్లి నిలోఫర్‌ హాస్పిటల్‌ లో ఆరు నెలల బాబు ఫైజల్‌ ఖాన్‌ గురువారం రాత్రి నుంచి కలిపించడంలేదు.  గండిపేట ప్రాంతానికి… Read More

కవిత కేసు ఈనెల 26 కు వాయిదా

న్యూఢల్లీ సెప్టెంబర్ 15 (ఇయ్యాల తెలంగాణ ):శుక్రవారం నాడు  సుప్రీంకోర్టులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత కేసు విచారణ జరిగింది. లిక్కర్‌ కేసులో తనకు ఈడీ ఇచ్చిన సమన్లు… Read More

దేశానికే దిక్సూచిగా నిలిచిన తెలంగాణ మంత్రి హరీష్‌ రావు

హైదరాబాద్‌ సెప్టెంబర్ 15 (ఇయ్యాల తెలంగాణ ):రాష్ట్రంలో 9 కొత్త ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో ఎంబిబిఎస్‌ తరగతులను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌ రావు ప్రగతి భవన్‌ నుండి… Read More

అప్పన్న ధ్వజస్తంభంకు స్వర్ణకాంతులు 1.8 కేజీల బంగారంతో మెరుగులు

విశాఖపట్నం సెప్టెంబర్ 15 (ఇయ్యాల తెలంగాణ ):దక్షిణ భారతదేశంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహాలక్ష్మీనృసింహస్వామి ద్వజస్థంభం స్వర్ణకాంతులీనుతుంది. ఇప్పటి వరకు ఈ ద్వజస్థంభం ఇత్తడి… Read More

ప్రమాదం నుంచి తప్పించుకున్న విశాఖ కార్పోరేటర్లు

 శాఖ పట్నం సెప్టెంబర్  15 (ఇయ్యాల తెలంగాణ ): స్టడీ టూర్‌ పేరిట జమ్మూ కాశ్మీర్‌ లో పర్యటిస్తున్న విశాఖ కార్పో రేటర్లు ప్రమాదం నుండి తప్పించుకు… Read More

మంథని BUS డిపో గేటు వద్ద RTC ఉద్యోగుల ధర్నా

మంథని సెప్టెంబర్ 15 (ఇయ్యాల తెలంగాణ ):ఆర్టీసీ రాష్ట్ర జేఏసీ పిలుపులో భాగంగా   మంథని డిపో గేట్‌ వద్ద శుక్రవారం పలు డిమాండ్‌ లతో కూడిన బ్యాడ్జిలు… Read More