Blog

లక్ష వినాయక మట్టి విగ్రహాల పంపిణీ HMDA గణపతిని ఆవిష్కరించిన మంత్రి KTR

 హైదరాబాద్‌ సెప్టెంబర్ 15 (ఇయ్యాల తెలంగాణ ):పర్యావరణ హితం కోసం గత ఆరు సంవత్సరాలుగా హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ డెవలప్‌ మెంట్‌ అథారిటీ (హెచ్‌ఎండిఏ) తన వంతు బాధ్యతను… Read More

Congress విజయభేరి సభకు జాతరలా తరలి రావాలి

హైదరాబాద్‌ సెప్టెంబర్‌ 15 (ఇయ్యాల తెలంగాణ) :  చార్మినార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఇంచార్జ్‌ కె.వెంకటేష్‌ తుక్కుగూడలో ఈనెల 17న కాంగ్రెస్‌ పార్టీ నిర్వహిస్తున్న విజయభేరి సభకు కాంగ్రెస్‌… Read More

అది ED నోటీసు కాదు ..MODI నోటీసు MLC కవిత

నిజామాబాద్‌ సెప్టెంబర్‌ 15 (ఇయ్యాల తెలంగాణ ):తనకు మోడీ నోటీసు వచ్చిందని, అది రాజకీయ కక్షతో పంపించిన నోటీసు కాబట్టి దానిపై పెద్దగా స్పందించాల్సిన అవసనం లేదని… Read More

200 మందికిపైగా ప్రయాణికులతో వెళ్తు సముద్రంలో చిక్కుకుపోయిన SHIP

న్యూ డిల్లీ సెప్టెంబర్‌ 14 (ఇయ్యాల తెలంగాణ ): 200 మందికిపైగా ప్రయాణికులతో వెళ్తున్న ఓ విలాసవంతమైన క్రూయిజ్‌ షిప్‌ సముద్రంలో చిక్కుకుపోయింది. ప్రముఖ వార్తా సంస్థ… Read More

నేడు అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం

సెప్టెంబర్ 15 (ఇయ్యాల తెలంగాణ ): అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవాన్ని   ప్రతి సంవత్సరం సెప్టెంబరు 15న ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తారు. ప్రజల్లో ప్రజాస్వామ్య సూత్రాలను ప్రోత్సహించడం, అవగాహన కలిపించాలన్నా… Read More

అపర భగీరథుడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య `నేడు ఆయన జయంతి

సెప్టెంబర్ 15 (ఇయ్యాల తెలంగాణ ): `నేడు నేషనల్‌ ఇంజనీర్స్‌ డే సందర్భంగా ఇంజనీర్లకు శుభాకాంక్షలు ఇంకొద్ది క్షణాల్లో ఈ వంతెన కూలిపోతున్నది...రైలును ఆపండి అంటూ కేకలు వేసి… Read More

RTC? ఉద్యోగులు.. ప్రభుత్వ ఉద్యోగులు

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 14 (ఇయ్యాల తెలంగాణ ); తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) ఉద్యోగులకు గుడ్‌ న్యూస్‌.. ఇకపై ఆర్టీసీ సంస్థ ఆధ్వర్యంలోని కార్మికులు… Read More

హిందీపై స్టాలిన్‌ విసుర్లు

చెన్నై, సెప్టెంబర్‌ 14 (ఇయ్యాల తెలంగాణ ):సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్‌ చేసిన వ్యాఖ్యలు ఎంత వివాదాస్పదమయ్యాయో తెలిసిందే. ఇప్పటికీ ఈ వివాదం కొనసాగుతూనే… Read More

ఉగ్రస్థావరాలను చుట్టుముట్టిన భారత సైనికులు

 శ్రీనగర్‌, సెప్టెంబర్‌ 14 (ఇయ్యాల తెలంగాణ ): జమ్మూ కశ్మీర్‌ లోని అనంత్‌నాగ్‌లో జరిగిన ఉగ్రవాదులు దాడుల్లో ముగ్గురు ఆర్మీ అధికారులు ప్రాణాలు కోల్పోయారు. ఆర్మీ ఎదురు… Read More

దర్యాప్తు కు కవిత హాజరు కావాల్సిందే తప్పు చేసినవారు జైలుకు వెళ్లాల్సిందే

హైదరాబాద్‌ సెప్టెంబర్ 14 (ఇయ్యాల తెలంగాణ ): ఎమ్మెల్సీ కవిత ఈడీ నోటీసులపై ఈటెల రాజేందర్‌ స్పందించారు. చట్టం ఎవరికీ చుట్టం కాదనీ.. అధికారులను మేనేజ్‌ చేయటం… Read More