Blog

స్మార్ట్‌ ఫోన్లలో ఎమర్జెన్సీ అలర్ట్‌ గందరగోళానికి గురి అయిన వినియోగదారులు

హైదరాబాద్‌ సెప్టెంబర్‌ 21 (ఇయ్యాల తెలంగాణ ); స్మార్ట్‌ ఫోన్లలో ఎమర్జెన్సీ అలర్ట్‌ వినియోగదారులను మరోసారి గందరగోళానికి గురి చేసింది. గతంలో మాదిరిగానే దేశవ్యాప్తంగా ఇవాళ చాలా… Read More

TEACHERS రిక్రూట్‌ మెంట్‌ లో 51 శాతం మహిళలకే

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 21, (ఇయ్యాల తెలంగాణ );తెలంగాణలో ఉపాధ్యాయ నియామకాలకు నిర్వహించనున్న టీచర్స్‌ రిక్రూట్‌ మెంట్‌ టెస్టులోని పోస్టుల్లో మహిళకు పెద్ద ఎత్తున కొలువులు దక్కబోతున్నాయి. స్త్రీలకు… Read More

చెడ్డీ గ్యాంగ్‌… హల్‌ చల్‌

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 21, (ఇయ్యాల తెలంగాణ );అమ్మో.. యమ డేంజర్‌ ఘజియాబాద్‌ గ్యాంగ్‌.. చెడ్డి గ్యాంగ్‌.. పార్ధు గ్యాంగ్‌ ను మించిన ఘరానా దొంగలు వీళ్ళు..ఒకటికాదు రెండుకాదు… Read More

తెలంగాణలో మారిపోయిన వాతావరణం

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 21, (ఇయ్యాల తెలంగాణ ) ;తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. గడిచిన రెండు, మూడు రోజులుగా ఉష్ణోగ్రతలు పెరగ్గా తాజాగా వాతావరణం ఒక్కసారిగా చల్లబడిరది.… Read More

DRUGS కేసులో దిమ్మ తిరుగుతున్న కోడ్‌ లాంగ్వేజ్‌

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 21, (ఇయ్యాల తెలంగాణ ); డ్రగ్స్‌ కేసులో విచారణ జరుగుతున్న కొద్దీ సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మాదాపూర్‌ డ్రగ్స్‌ కేసులో అరెస్టయిన బాలాజీ,… Read More

నేడు INTERNATIONL PEACE DAY

సెప్టెంబర్ 21 (ఇయ్యాల తెలంగాణ ): అంతర్జాతీయ శాంతి దినోత్సవాన్నిప్రతి యేటాది సెప్టెంబరు 21న జరుపుతుంటారు. ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం చేసిన తీర్మానం మేరకు 1982… Read More

నేడు గొప్ప సంఘ సంస్కర్త గురజాడ జయంతి

సెప్టెంబర్ 21 (ఇయ్యాల తెలంగాణ ): గురజాడ అప్పారావు ప్రముఖ రచయిత, గురజాడ అప్పారావు తన రచనల ద్వారా సాంఘిక పరివర్తనకు ప్రయత్నించిన మహాకవి, తెలుగు సాహిత్యాన్ని… Read More

తెలంగాణ ఉద్యమంలో మొదటి తరం నేత కొండా లక్ష్మణ్‌ బాపూజీ

 `నేడు ఆయన వర్ధంతి (ఇయ్యాల తెలంగాణ ):తెలంగాణ జెండాను ఎత్తిన తొలి తరం నేతల్లో కొండా లక్ష్మణ్‌? బాపూజీ ఒకరు. ప్రత్యేక రాష్ట్ర సాధనకోసం పదవులను గడ్డిపోచలా… Read More

నవదీప్‌ కు హైకోర్టులో షాక్‌

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 20 (ఇయ్యాల తెలంగాణ ):టాలీవుడ్‌ నటుడు నవదీప్‌కు తెలంగాణ హైకోర్టులో షాక్‌ తగిలింది. ఆయన పెట్టుకున్న పిటిషన్‌కు కొట్టేసింది. డ్రగ్స్‌ కేసులో హీరో నవదీప్ను… Read More

FOOD POISONING పై HIGH COURT నోటీసులు

హైదరాబాద్‌,  సెప్టెంబర్‌ 20 (ఇయ్యాల తెలంగాణ );తెలంగాణలోని రెసిడెన్షియల్‌ స్కూళ్లు, హాస్టల్స్‌లో ఇటీవల ఫుడ్‌ పాయిజనింగ్‌ సంఘటనలు ఎక్కువయ్యాయి. వరుసగా విద్యార్థులు అస్వస్థతకు గురికావడంతో.. హైకోర్టులో పిటిషన్‌ … Read More