iyyala telangana

తెలంగాణకు భారీగా కేంద్ర బలగాలు

హైదరాబాద్‌, అక్టోబరు 20, (ఇయ్యాల తెలంగాణ );తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సవిూపిస్తున్న వేళ కేంద్ర హోం శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రానికి కేంద్ర బలగాలను పంపించాలని… Read More

అవినీతి పై విూరు కామెంట్సా.. KTR సెటైర్లు

హైదరాబాద్‌, అక్టోబరు 10, (ఇయ్యాల తెలంగాణ ); అవినీతిపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత రాహుల్‌ గాంధీ మాట్లాడటం విడ్డూరంగా ఉందని మంత్రి కేటీఆర్‌ మండిపడ్డారు. టిక్కెట్లు అమ్ముకున్న రేవంత్‌… Read More

BRSకు సుప్రీం షాక్‌

న్యూఢల్లీ, అక్టోబరు 20, (ఇయ్యాల తెలంగాణ ); తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కారును పోలిన గుర్తులు తప్పించాలంటూ బీఆర్‌ఎస్‌ దాఖలు చేసుకున్న పిటిషన్‌ ను సుప్రీంకోర్టు కొట్టి… Read More

ఘోర రోడ్డు ప్రమాదం ప్రాణాలతో బయటపడ్డ ప్రయాణికులు

 NTR అక్టోబర్ 20 (ఇయ్యాల తెలంగాణ ): ఎన్టీఆర్‌ జిల్లా జగ్గయ్యపేట మండలం అనుమంచిపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విజయవాడ వైపు నుంచి హైదరాబాద్‌… Read More

సుప్రీం కోర్టులో చంద్రబాబు ఫైబర్‌ నెట్‌ కేసు విచారణ నవంబర్‌ కి వాయిదా వేసిన ధర్మాసనం

న్యూఢల్లీ అక్టోబర్ 20 (ఇయ్యాల తెలంగాణ ):తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ పై విచారణ వాయిదా పడిరది. సుప్రీంకోర్టులో తదుపరి… Read More

కౌంటింగ్‌ కేంద్రాల్లో ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు

హైదరాబాద్‌ అక్టోబర్ 20  (ఇయ్యాల తెలంగాణ );అసెంబ్లీ ఎన్నికల  నేపథ్యంలో ప్రతిపాదించనున్న కౌంటింగ్‌ కేంద్రాల్లో ఏర్పాట్లను హైదరాబాద్‌ జిల్లా ఎన్నికల అధికారి జీ హెచ్‌ ఏం సి… Read More

చిన్నారులకు చాక్లెట్స్‌ అందించి.. టిఫిన్‌ బండిలో దోసెలు వేసి.. జగిత్యాలలో రాహుల్‌ ఆటవిడుపు

జగిత్యాల అక్టోబర్ 20  (ఇయ్యాల తెలంగాణ );కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ మూడవ రోజు పర్యటన జగిత్యాలలో కొనసాగింది. కాంగ్రెస్‌ విజయభేరి యాత్రలో భాగంగా జగిత్యాలకు వెళుతూ… Read More

భక్తులతో పోటెత్తిన ఇంద్రకీలాద్రి

విజయవాడ (ఇయ్యాల తెలంగాణ ):ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సరస్వతీ దేవి అలంకరణలో భక్తులకు దర్శనం ఇచ్చారు. శుక్రవారం తెల్లవారుజామునుంచే భక్తులు ఇంద్రకీలాద్రిపై పోటెత్తారు. మూలా… Read More

హైదరాబాద్‌ జిల్లాలో ముమ్మరంగా తనిఖీలు రూ. 7,91,720 నగదు సీజ్‌ జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్‌ రోస్‌

హైదరాబాద్‌, అక్టోబర్‌ 19: (ఇయ్యాల తెలంగాణ ):రాష్ట్ర శాసనసభ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్‌ జిల్లాలో భారత ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు.… Read More

డబుల్‌ మర్డర్‌ కేసులో నిందితులకు జీవత ఖైదు

 రాచకొండ అక్టోబర్ 19 (ఇయ్యాల తెలంగాణ ):ఇబ్రహీంపట్నం లో సంచలనం సృష్టించిన డబుల్‌ మర్డర్‌ కేసులో నిందితులకు రంగారెడ్డి జిల్లా కోర్టు జీవిత ఖైదు విధించింది. కేసు… Read More