iyyala telangana

కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ను కలిసిన CM రేవంత్‌ రెడ్డి

రక్షణ శాఖ భూములను తెలంగాణకు బదలాయించండి న్యూఢిల్లీ, జూన్ 25 (ఇయ్యాల తెలంగాణ) : హైదరాబాద్లో రహదారుల విస్తరణ ఇతర అవసరాలకు రక్షణ శాఖ భూములు 2,500 ఎకరాలను… Read More

ప్రేమ విఫలమై Army జవాన్‌ ఆత్మహత్య !

వికారాబాద్‌, జూన్ 25 (ఇయ్యాల తెలంగాణ) : వికారాబాద్‌ జిల్లా దోమ మండలం కొత్తపల్లి గ్రామంలో విషాదం నెలకొంది. కుంట చింటూ (20) అనే ఆర్మీ జవాన్‌… Read More

కాంగ్రెస్‌కు ప్రజలే బుద్ధి చెబుతారు : KTR

హైదరాబాద్‌, జూన్ 25 (ఇయ్యాల తెలంగాణ) : బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యేలను ఫిరాయింపులకు పాల్పడేలా ప్రోత్సహిస్తున్న కాంగ్రెస్‌కు ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌… Read More

KCR కు హైకోర్టులో ఊరట !

హైదరాబాద్‌, జూన్ 25 (ఇయ్యాల తెలంగాణ) : తెలంగాణ బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్కు హైకోర్టులో ఊరట లభించింది. 2011 రైల్‌ రోకో కేసులో విచారణకు… Read More

శ్రీచైతన్య School లో విద్యార్ధి అనుమానస్పద మృతి !

మేడ్చల్‌, జూన్ 25 (ఇయ్యాల తెలంగాణ) : శ్రీ చైతన్య పాఠశాలలో విద్యార్థి అనుమానాస్పదంగా మృతి చెందిన సంఘటన పెట్‌ బషీరాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. … Read More

July మొదటి వారంలో కేబినెట్‌ విస్తరణ !

హైదరాబాద్‌, జూన్‌ 25, (ఇయ్యాల తెలంగాణ) :  తెలంగాణ కేబినెట్‌ విస్తరణకు రంగం సిద్ధమవుతోంది. ఆ దిశగా సీఎం రేవంత్‌ రెడ్డి కసరత్తు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. జూలై… Read More

మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి జిల్లాలకు – గత March నుంచి జీరో విద్యుత్‌ బిల్లు అమలు చేస్తాం !

👉 కరెంట్‌ షాక్‌ తో మరణించిన వారికి సంబంధించి విధాన నిర్ణయం తీసుకుంటాం👉  సబ్‌ స్టేషన్‌ ల స్థాయిలో కమిటీలు వేసి విద్యుత్‌ సమస్యలు పరిష్కరిస్తాం👉 నాగర్‌ కర్నూల్‌ లో… Read More

NEET లెక్క తేలినట్టేనా !

110కి చేరిన కేసులు..18 మంది అరెస్ట్‌న్యూడిల్లీ, జూన్‌ 25, (ఇయ్యాల తెలంగాణ) : నీట్‌`యూజీ పరీక్షలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై దర్యాప్తు చేపట్టిన సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌… Read More

కేంద్రమంత్రి శివరాజ్‌ చౌహన్‌ తో Telangana మంత్రి సీతక్క భేటీ !

న్యూఢిల్లీ, జూన్ 25 (ఇయ్యాల తెలంగాణ) : కేంద్ర గ్రావిూణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ తో  రాష్ట్ర పంచాయితీ రాజ్‌ గ్రావిూణాభివృద్ధి , మహిళా… Read More

APలో పేపర్‌ Ads కోసమే 750 కోట్లా !

విజయవాడ, జూన్‌ 25, (ఇయ్యాల తెలంగాణ) : ప్రభుత్వ ప్రకటనల రూపంలో ఐదేళ్లలో వందల కోట్ల రుపాయల్ని దోచిపెట్టారు. కేవలం పత్రికా ప్రకటనల కోసమే దాదాపు రూ.750కోట్ల… Read More