దుబాయి ఆర్ట్ ఎగ్జిబిషన్ లో తళుక్కుమన నున్న “లక్ష్మి” కళ

ఈ భూగోళం మీద తెలుగు వారు కాలు పెట్టని ప్రదేశం లేదంటే అతిశయోక్తి కాదేమో! తాము అడుగిడిన ప్రతి గడ్డపై తమదైన ప్రతిభాపాటవాలతో అద్భుతంగా రాణిస్తూ స్వదేశంలోనే… Read More

BJP మహిళా మోర్చా హైదరాబాద్ గోల్కొండ జిల్లా ఉపాధ్యక్షురాలిగా A. పద్మ

హైదరాబాద్, మార్చి 17 (ఇయ్యాల తెలంగాణ) : భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా హైదరాబాద్  గోల్కొండ జిల్లా ఉపాధ్యక్షురాలిగా అనుముల పద్మ ను నియమించారు. ఈ… Read More

భాగ్యలక్మీ ఆలయం నుంచే – కాశ్మీర్ ఫైల్స్ మూవీ : దర్శకుడు వివేక్

చార్మినార్, మార్చి 10 (ఇయ్యాల తెలంగాణ) : కాశ్మీర్ ఫైల్స్ మూవీ  టీమ్ బుధవారం చార్మినార్ భాగ్యలక్మీ టెంపుల్ దగ్గర అమ్మవారి దర్శనం చేసుకున్నారు. ఈ సందర్బంగా… Read More

ప్రయివేటీకరణపై మేధావుల మధన సదస్సు

 హైదరాబాద్, మార్చి 7 (ఇయ్యాల తెలంగాణ) : ప్రయివేటీకరణపై మేధావుల మధన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీ అధ్యక్షుడు జి. మురళీధర్… Read More

కృష్ణవేణి టాలెంట్ స్కూల్ ఛత్రినాక బ్రాంచ్ లో Science – Expo

హైదరాబాద్, మార్చి 6 (ఇయ్యాల తెలంగాణ) : కృష్ణవేణి టాలెంట్ స్కూల్  ఛత్రినాక బ్రాంచ్ లో  శనివారం సైన్స్ ఎక్సిబిషన్ Science - Expo నిర్వహించారు. వీటిని… Read More

పెరగనున్న విద్యుత్‌ ఛార్జీలు – మెట్రో ప్రయాణాలపై భారం పడబోతోందా?

హైదరాబాద్‌, మార్చి 5 ఇయ్యాల తెలంగాణ :తెలంగాణలో విద్యుత్‌ ఛార్జీలను పెంచడం వల్ల మెట్రో ప్రయాణికులపై అదనపు భారం పడబోతోందా? విద్యుత్‌ ఛార్జీల పెంపునకు మెట్రో ప్రయాణాలకు సంబంధం ఏంటి?… Read More

గన్ పార్క్ పేరును లక్ష్మీనారాయణ ముదిరాజ్ పేరుగా మార్చాలి

హైదరాబాద్, మార్చి 5 (ఇయ్యాల తెలంగాణ) : అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్ పార్క్ పేరును లక్ష్మీనారాయణ ముదిరాజ్ పేరుగా మార్చాలని ముదిరాజ్ సంక్షేమ సమితి నాయకులు సురేష్… Read More

తెలంగాణ రాష్ట్రంలో కొత్త రాజకీయాలు అవసరం

హైదరాబాద్, మార్చి 5 (ఇయ్యాల తెలంగాణ) : తెలంగాణలో రాష్ట్రంలో కొత్త రాజకీయాలు అవసరమని తెలంగాణ జన సమితి పార్టీ ప్రధాన కార్యదర్శి దర్మార్జున్ పేర్కొన్నారు. శుక్రవారం నాంపల్లి టీజేఎస్ పార్టీ… Read More

తిరుమలలో సామాన్య భక్తులకు ప్రాధాన్యత

 శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శనాల ధరలు పెంచలేదు  భక్తుల రద్దీకి అనుగుణంగా రుచికరమైన అన్నప్రసాదాలు                     … Read More

పాకిస్తాన్‌ మసీదులో బాంబు పేలి 30 మంది మృతి

ఇస్లామాబాద్‌ మార్చి  4 (ఇయ్యాల తెలంగాణ) :  పాకిస్తాన్‌లోని పెషావర్‌లో ఉన్న మసీదులో బాంబు పేలి 30 మంది చనిపోయారు, మరో 56 మంది గాయాలపాలయ్యారు. కిస్సా ఖ్వాని బజార్‌… Read More