హాష్‌ ఆయిల్‌ స్వాధీనం

 

బాలానగర్‌ జులై 22, (ఇయ్యాల తెలంగాణ ):శాపూర్‌ నగర్‌ లోని బాలానగర్‌ జోన్‌ డీసీపీ కార్యాలయంలో బాలానగర్‌ డిసిపి శ్రీనివాస్‌ రావ్‌ ఆద్వర్యంలో విూడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…బాచూపల్లి, సనత్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలలో నిషేధిత (ద్రవ రూపంలో ఉన్న గంజాయి) హాష్‌ ఆయిల్‌ విక్రయిస్తున్న ముగ్గురు నిందితులను బాలనగర్‌, మాదాపూర్‌ ఎస్‌ ఓ టి పోలీసులు పట్టుకున్నారని, వారి వద్ద నుండి 5ఎశ్రీ తో ఉన్న 300(230 బాచుపల్లి, 70 సనత్‌ నగర్‌) బాటిళ్ళ నిషేధిత హాష్‌ ఆయిల్‌ తో పాటు, నాలుగు సెల్‌  ఫోన్లు, ఒక కారు, 4వేల రూపాయలు స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. ముగ్గురు నిందుతులని రిమాండ్‌ తరలించామని, మరోకరు పరారీలో ఉన్నట్లు బాలనగర్‌ డీసీపీ శ్రీనివాస్‌ రావు వెల్లడిరచారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....