మై హోం సిమెంట్స్‌ కార్మికుల అందోళన


సూర్యాపేట జులై 26, (ఇయ్యాలతెలంగాణ): భారీగా పోలీసులు మోహరింపు
సూర్యాపేటజిల్లమేళ్లచెరువు పరిధిలోని మైహోం సిమెంట్స్‌ లో ప్రమాద ఘటన  వద్ద బీహార్‌, ఉత్తర ప్రదేశ్‌,పశ్చిమబెంగాల్‌, మధ్యప్రదేశ్‌ కు చెందిన  కార్మికులు ఆందోళనకు దిగారు. మృతదేహాలనిచూపించాలని, ప్రమాద శకలాలను తొలగించాలని డిమాండ్‌ చేసారు. క్షతగాత్రులకు నష్టపరిహారం ఇవ్వాలని ఆందోళన చేసారు.  అర్ధరాత్రి సెక్యూరిటీ గేటు వద్ద ఫర్నిచర్‌ ధ్వంసం చేసి, సెక్యూరిటీ పై దాడి చేసారు. దాంతో అక్కడ పోలీసులు భారీగా మోహరించారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....