ముమ్మరంగా పోలీసుల వాహన తనిఖీలు

మెదక్‌ అక్టోబర్ 11 (ఇయ్యాల తెలంగాణ );తెలంగాణలో ఎన్నికల నగారా మోగ డంతో వాహనాల రాకపోకలపై పోలీ సులు నిఘా పెంచారు. సంగారెడ్డి జిల్లా లో ఎక్కడికక్కడ చెక్పోస్టులు ఏర్పాటు చేసి వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. మెదక్‌ జిల్లా రామాయం పేట మండలం శివారులో 44 జాతీ య రహదారిపై పోలీసులు తనిఖీలు చేశారు.ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో వాహనాల ద్వారా డబ్బు మద్యం తరలించకుండా  పోలీసులు అధికారు లు ముందు జాగ్రత్తగా ముమ్మరంగా తనిఖీలు చేపడు తున్నారు.తగిన ఆధారాలు ఉన్నాయా లెవా దానిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....