మాజీ మంత్రి తుమ్మలతో కాంగ్రెస్‌ ముఖ్యనేతల భేటీ

హైదరాబాద్‌ సెప్టెంబర్ 15 (ఇయ్యాల తెలంగాణ ): మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తో ఏఐసీసీ ఇంచార్జ్‌ మానిక్‌ రావ్‌ ఠాక్రే, పీసీసీ అధ్యక్షులు రేవంత్‌ రెడ్డి, సిఎల్పీ నేత భట్టి విక్రమార్క, ప్రచార కమిటీ కో.చైర్మన్‌ పొంగులేటి శ్రీనివాస్‌ తదితరులు భేటీ అయ్యారు. హైటెక్‌ సిటీ మాదాపూర్‌ లోని మై హోమ్‌ భుజా లోని తుమ్మల నాగేశ్వరరావు నివాసంలో భేటీ కొనసాగింది.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....