భారీగా బంగారం స్వాధీనం

శేరిలింగంపల్లి అక్టోబర్ 16 (ఇయ్యాల తెలంగాణ ):మియాపూర్‌ పోలీసుల తనిఖీల్లో భారీగా బంగారు,వెండి ఆభరణాలు స్వాధీనం అయింది. ఎలాంటి పత్రాలు లేకుండా 27 .540 గ్రాముల బంగారం, 15 కిలోల వెండి ఆభరణాలు ముగ్గురు వ్యక్త్లు   తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. బషీర్‌ బాగ్‌ లోని ఓ నగల షాపు నుంచి బంగారు,వెండి ఆభరణాలు తీసుకెళ్తున్నట్లు ఆ వ్యక్తులు పేర్కోన్నారు

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....