ప్రగతి భవన్‌ దగ్గర ఆత్మహత్యాయత్నం

హైదరాబాద్‌ అక్టోబర్ 12 (ఇయ్యాల తెలంగాణ ):డబల్‌ బెడ్‌ రూమ్‌ కోసం ప్రగతి భవన్‌ వద్ద ఆత్మహత్యానికి ఒక కుటుంబం ప్రయత్నించింది. సోమవారం రోజు జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కుత్బుల్లాపూర్‌,ప్రగతినగర్‌ వాస్తవ్యులు మహేందర్‌  డబుల్‌ బెడ్రూమ్‌ కొరకు ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించి ధర్నా చేశారు. సకాలంలో స్పందించిన పోలీస్‌ సిబ్బంది అడ్డుకోవడంతో ముప్పు తప్పింది. 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....