సికింద్రాబాద్ జులై 2 (ఇయ్యాల తెలంగాణ ): సికింద్రాబాద్ కారఖానా పిఎస్ పరిధిలోని కాకా గూడలో వీరాంజనేయ స్వామి ఆలయంలో ని గోశాలలో నాలుగు గోమాతలను గుర్తుతెలియని అగంతకులు చాలా ఘోరంగా కత్తిపోటుతో అడ్డంగా కోశారు.విషయం తెలుసుకున్న . స్థానికులు అక్కడ కు చేరుకొని ఈ పని చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసారు. స్థానికుల అందోళనతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తత గా మారింది.
- Homepage
- Telangana News
- పశువులను కత్తితో కోసిన అగంతకులు
పశువులను కత్తితో కోసిన అగంతకులు
Leave a Comment