హైదరాబాబాద్ జులై 1 (ఇయ్యాల తెలంగాణ ):తెలంగాణ ప్రభుత్వం పలువురు ఐపీఎస్ లను బదిలీలు చేసింది. భద్రాచలం కొత్తగూడెం ఓఎస్డీగా పరితోష్ పంకజ్, సిరిశెట్టి సంక్రీత్ గవర్నర్ ఏడీసీగా, ములుగు ఓఎస్డీగా గీతే మహేశ్ బాబాసాహేబ్, సౌత్ ఈస్ట్జోన్ డీసీపీగా పాటిల్ కాంతిలాల్ సుభాష్, భద్రాచలం ఏఎస్పీగా అంకిత్ కుమార్ శంఖవార్, భైంసా ఏఎస్పీగా అవినాశ్కుమార్, వేములవాడ ఏఎస్పీగా శేషాద్రినిరెడ్డి, ఏటూరు నాగారం ఏఎస్పీగా శివం ఉపాధ్యాయను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
- Homepage
- Telangana News
- పలువురు IPS ల బదిలీలు
పలువురు IPS ల బదిలీలు
Leave a Comment