చైతన్యపురి జంక్షన్‌ లో కుంగిన రోడ్డు

హైదరాబాద్‌ అక్టోబర్ 11 (ఇయ్యాల తెలంగాణ );చైతన్యపురి జంక్షన్‌ లో రోడ్డు కుంగిపోయింది.  ఎల్బీ నగర్‌ నుండి దిల్‌ సుఖ్‌ నగర్‌ వెళ్లే ప్రధాన రహదారిపై ఈ ఘటన జరిగింది.  రెండు అడుగుల వెడల్పు, నాలుగు అడుగుల లోతు గుంత పడిరది.  ఎల్బీనగర్‌ నుండి దిల్‌ సుఖ్‌ నగర్‌ ప్రధాన రహదారి పై గుంత కారణంగా వాహనాలు స్లోగా కదులుతున్నాయి. జీహెచ్‌ఎంసి అధికారులు, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంపై వాహనదారులు  మండిపడుతున్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....