గ్రామాలలో వెలసిన మావోయిస్టు Postaర్లు !

భద్రాచలం, జూలై 26 (ఇయ్యాల తెలంగాణ) : చర్ల మండలం కలివేరు, ఆర్‌ కొత్తగూడెం గ్రామాలలో  మావోయిస్టుల పోస్టర్లు వెలిసాయి. అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను జయప్రదం చేయాలని పోస్టర్ల ద్వారా  మావోయిస్టులు పిలుపునిచ్చారు. జూలై 28 నుండి ఆగస్టు మూడో తారీకు వరకు గ్రామ గ్రామాన అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను నిర్వహించాలని పిలుపునిచ్చారు. సిపిఐ మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ పేరిట పోస్టర్లు వెలిసాయి

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....