హైదరాబాద్, ఫిబ్రవరి 22 (ఇయ్యాల తెలంగాణ) : గొర్రెల పంపిణీ కుంభకోణంలో నలుగురిని ఏసీబీ అధికారులు అరెస్టు చేసారు.వీరంతా పశుసంవర్ధక శాఖ అధికారులే. గొర్రెల పంపిణీలో 2.10 కోట్ల స్కాం జరిగినట్లు గుర్తించిన విషయంతెలిసిందే. పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ రవి, కామారెడ్డి ఏరియా హాస్పిటల్ అసిస్టెంట్ డైరెక్టర్ ఆదిత్య, రఘుపతి రెడ్డి, గణేష్ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసారు.
- Homepage
- Telangana News
- గొర్రెల పంపిణీ స్కాంలో నలుగురు Arrest
గొర్రెల పంపిణీ స్కాంలో నలుగురు Arrest
Leave a Comment