గొర్రెల పంపిణీ స్కాంలో నలుగురు Arrest

హైదరాబాద్‌, ఫిబ్రవరి 22 (ఇయ్యాల తెలంగాణ) : గొర్రెల పంపిణీ కుంభకోణంలో నలుగురిని ఏసీబీ అధికారులు అరెస్టు చేసారు.వీరంతా పశుసంవర్ధక శాఖ అధికారులే. గొర్రెల పంపిణీలో 2.10 కోట్ల స్కాం జరిగినట్లు గుర్తించిన విషయంతెలిసిందే. పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ రవి, కామారెడ్డి ఏరియా హాస్పిటల్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ ఆదిత్య, రఘుపతి రెడ్డి, గణేష్ను ఏసీబీ అధికారులు అరెస్ట్‌ చేసారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....