గణేష్‌ ఉత్సవాలపై సవిూక్ష

హైదరాబాద్‌ సెప్టెంబర్ 6 (ఇయ్యాల తెలంగాణ ): గ్రేటర్‌ హైదరాబాద్‌ లో జరిగే గణేష్‌ ఉత్సవాల ఏర్పాట్ల పై జీహెచ్‌ఎంసి  ప్రధాన కార్యాలయం సవిూక్ష జరిగింది. ఈ సమావేశంలో జీహెచ్‌ఎంసి  మేయర్‌ గద్వాల్‌ విజయ లక్ష్మి , డిప్యూటీ మేయర్‌ మోతె  శ్రీలత , కమిషనర్‌ రోనాల్డ్‌ రోస్‌ ,  భాగ్యనగర్‌ గణేష్‌ ఉత్సవ సమితి సభ్యులు, హెచ్‌ఎండీయే,  అర్‌ అండ్‌ బి,  అగ్నిమాపక, హెల్త్‌   ఆయా శాఖల  ఉన్నతాధికారులు, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లా  కలెక్టర్లు, పోలీసు కమిషనర్లు పాల్గోన్నారు.  సెప్టెంబర్‌ 18 న వినాయక చవితి,  సెప్టెంబర్‌ 28 న సామూహిక గణేష్‌ నిమజ్జనాలు వుంటాయి..

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....