ఎనిమిది లక్షల రూపాయలు స్వాధీనం

మియాపూర్‌ అక్టోబర్  13 (ఇయ్యాల తెలంగాణ ):తెలంగాణ ఎన్నికల ఎలక్షన్‌ కోడ్‌ నేపథ్యంలో వాహన తనిఖీలలో భాగంగా మియాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని హఫీజ్‌ పేట్‌ వద్ద మాదాపూర్‌ జోన్‌ ఎస్వోటీ  పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. ఈ నసందర్భంగా  ఎనిమిది  లక్షల అరవైమూడు వేల రూపాయలు నగదును  స్వాధీనం చేసుకున్నారు. స్థానిక పోలీసులకు నగదును  అప్పజెప్నారు. మియాపూర్‌ పోలీసులు  కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....