అర్ధరాత్రి వనస్థలిపురం పోలీసుల సాహసంపేత తెగింపు….!!

రంగారెడ్డి జులై 12, (ఇయ్యాల తెలంగాణ ): చింతలకుంట సుబ్బయ్య గారి హోటల్‌ లో అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం  వనస్థలిపురం చింతలకుంట లోని సుబ్బయ్య గారి హోటల్‌ లో గత అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రమాదంలో చిక్కుకున్న 40 మంది హోటల్‌ సిబ్బందిని సురక్షితంగా నస్థలిపురం పోలీసులు రక్షించారు. వనస్థలిపురం ఇన్స్పెక్టర్‌ దేప జలంధర్‌ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ఆపరేషన్‌ సక్సెస్‌అయింది. పోలీసులకు ప్రత్యేక కృతజ్ఞతలు హోటల్‌ సిబ్బంది, స్థానిక ప్రజలు తెలిపారు. ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి  హోటల్‌ సిబ్బందిని వనస్థలిపురం పోలీసులు రక్షించారు. 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....