వేగంగా కదులుతోన్న మొంథా తుపాను

విశాఖపట్నం, అక్టోబరు 27 (ఇయ్యాల తెలంగాణ) :   నైరుతి `ఆగ్నేయ బంగా ళాఖాతం మధ్య మొంథా తుఫాన్‌ కేంధ్రీకృతమైంది.విశాఖ కు దక్షిణ ఆగ్నేయంగా 600 కిలోవిూట ర్లు, కాకినాడ కు దక్షిణ ఆగ్నేయంగా 570కిలోవిూటర్ల, చెన్నయి తూర్పు ఆగ్నేయంగా 520 కిలోవిూటర్ల,పోర్ట్‌ బ్లెయర్‌ కు పశ్చిమంగా 750 కిలో విూటర్ల దూరంలో  మొంథా  తుఫా న్‌ కొనసాగుతోంది.ఇది ఉత్తర వాయువ్యంగా కదిలి రాగాల 12గంటల్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుఫాన్‌ గా మారే అవకాశం ఉంది.మరో 24 గంటల్లో మచిలీపట్నం కళింగపట్నం మధ్య కాకినాడ సవిూపంలో తీవ్ర తుఫాన్‌ గానే  తీరం దాటే అవకాశం ఉంది.తీరం దాటే సమయంలో గంటకు 90 నుంచి 110, కిలోవిూ టర్ల వేగంతో ఈదురు గాలులు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....