వాల్మీకి  సమాజ్ ఆధ్వర్యంలో

బాబూ జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు 

సుల్తాన్ షాహీ , ఏప్రిల్ 5 (ఇయ్యాల తెలంగాణ) :  భారత ఉప ప్రధానమంత్రి బాబు జగ్జీవన్ రామ్ జయంతి ఉత్సవాలను సుల్తాన్ షాహీ  వాల్మీకి నగర్ లో వాల్మీకి సమాజ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది.  ఈ సందర్భంగా శ్యాంలాల్ టాక్ మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రావు దళితుల కోసం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి దళితుల విషయంలో ఆయన ఎన్నో సేవలు చేయడం జరిగినది అని అన్నారు.  ఈ కార్యక్రమంలో పి రాజేష్ వాల్మీకి సి ధర్మేందర్ సింగ్ జితేందర్ సింగ్ బి నరేష్ కుమార్ వాల్మీకి తదితరులు పాల్గొన్నారు

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....