RING ROAD పై రోడ్డు ప్రమాదం ఆగివున్న టిప్పర్ను ఢీ కొన్న కంటైనర్‌

సంగారెడ్డి ఆగష్టు 24 (ఇయ్యాల తెలంగాణ ):సంగారెడ్డి జిల్లా కొల్లూరు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోనురింగ్‌ రోడ్‌ పై  రోడ్‌ ప్రమాదం జరిగింది.  ఆగివున్న టిప్పర్‌ ను కంటైనర్‌ ఢీ కొట్టింది. ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే  మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి.  గాయాలపాలైన వ్యక్తిని ఆసుపత్రికి  తరలించారు. ఒక మృతదేహం లారీ లో చిక్కుకుంది. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని విచరారణ చేపట్టారు. 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....