OYCకి రాజా సింగ్‌ సవాల్‌

గోషామహల్‌ అక్టోబర్ 28 (ఇయ్యాల తెలంగాణ ):గోషామహల్‌ నియోజకవర్గం లో బీజేపీ అభ్యర్ధి రాజా సింగ్‌ ఎన్నికల ప్రచారం శనివారం ప్రారంభించారు. ఎమ్మెల్యే రాజా సింగ్‌ మాట్లాడుతూ గోషామహల్‌ నియోజకవర్గం లో ఎంఐఎం  అభ్యర్థిని ఎందుకు నిలబెట్టడం లేదు అసదొద్ధిన్‌ ఓవైసీనీ అడుగుతున్నానని అన్నారు. అసదొద్ధిన్‌ ఓవైసీ! దమ్ముంటే నా విూద  పోటీ చేయి. లేదా నీ తమ్ముడైన నిలబెట్టు. సవాల్‌ చేస్తున్ననని అన్నారు. ..

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....