Khairtabad గణనాథుని దర్శించుకున్న వెంకటేశ్వర్లు

హైదరాబాద్, సెప్టెంబర్ 24 (ఇయ్యాల తెలంగాణ) : ఖైరతాబాద్ గణనాథుని దర్శనం కోసం నిత్యం అనేకమంది భక్తులు దర్శించుకుంటున్నారు. నిత్యం కోలాహలంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలతో ఉత్సవ సమితి భక్తులకు వివిధ రకాలుగా పలు రకాల సౌకర్యాలు కల్పిస్తోంది. అఖిలభారత కోలి ముదిరాజ్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ పొట్లకాయ వెంకటేశ్వర్లు ముదిరాజ్  ఖైరతాబాద్ వినాయకుని దర్శించుకున్నారు. ఈ సందర్బంగా ఆలయ కమిటీ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....