CHARMINAR EXPRESS లో దొంగల హల్‌ చల్‌

నెల్లూరు ఆగష్టు 14, (ఇయ్యాల తెలంగాణ ): నెల్లూరు జిల్లా  సింగరాయకొండ`కావలి మధ్య హైదరాబాద్‌ నుంచి వెళుతున్న చార్మినార్‌  ఎక్స్‌ ప్రెస్‌ రైళ్లలో దోపిడీ  దొంగలు బీభత్సం సృష్టించారు. హైదరాబాద్‌ ఎక్స్‌ ప్రెస్‌ రైలు లో ఎస్‌2, ఎస్‌4, ఎస్‌5, ఎస్‌6, ఎస్‌7, ఎస్‌8 బోగీల్లో దుండగులు దొంగతనానికి పాల్పడ్డారు. ఆదివారం అర్ధరాత్రి గం.1`20 నుండి గం 1.50 మధ్య ఘటన జరిగింది. ప్రయాణికులు కావలిలో పోలీసులకు ఫిర్యాదుచేసారు. 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....