National News

భారత్‌లో యాపిల్‌ కంపెనీలు పెట్టొద్దు.. Trump సంచలన కామెంట్స్‌

న్యూ డిల్లీ మే 15 (ఇయ్యాల తెలంగాణ) : అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో యాపిల్‌ కంపెనీలు పెట్టాల్సిన… Read More

ప్రసన్న కుమార్‌ నాని దర్శకత్వంలో రూపొందనున్న ఇంటెన్స్‌ న్యూఏజ్‌Crime థ్రిల్లర్‌ కథకళి

ఈ రోజు ఈ సినిమా పూజాకార్యక్రమాలతో గ్రాండ్‌ గా లాంచ్‌ అయ్యింది. నిహారిక కొణిదెల ముహూర్తపు సన్నివేశానికి క్లాప్‌ ఇచ్చారు. హర్షిత్‌ రెడ్డి కెమరా స్విచాన్‌ చేశారు.… Read More

కాల్పుల విరమణకు అంగీకరించిన Bharath

 అధికారికంగా ప్రకటించిన  భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్‌ మిస్రీ  న్యూ డిల్లీ మే 10 (ఇయ్యాల తెలంగాణ) : పహల్గాం  ఉగ్రదాడి   నేపథ్యంలో గత కొన్ని రోజులుగా… Read More

జంటనగరాల్లో అమలులోకి వచ్చిన Hyderabad సిటీ పోలీస్‌ Act

     హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ కమిషనర్‌ సీపీ సీవీ ఆనంద్‌   హైదరాబాద్‌, మే 10 (ఇయ్యాల తెలంగాణ) :  భారత్‌`పాక్‌ యుద్ధం నేపథ్యంలో దేశంలోని రాష్ట్రాలను అప్రమత్తం… Read More

సైన్యానికి మద్దతుగా భారతం

హైదరాబాద్‌,మే 10, (ఇయ్యాల తెలంగాణ) : భారత్‌ పాకిస్థాన్‌ ఉద్రిక్తతల వేళ.. భారత సైన్యం చూపుతున్న ధైర్య సాహసాలు, జవాన్ల పరాక్రమాలను యావత్‌ దేశం కీర్తిస్తోంది. శత్రు దేశం… Read More

స్వఛ్చ పల్లెల కోసం App

హైదరాబాద్‌, మే 10, (ఇయ్యాల తెలంగాణ) : గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అందులో భాగంగా స్వచ్ఛ పల్లెలే లక్ష్యంగా సరికొత్త యాప్‌ను… Read More

పాకిస్థాన్‌కు షాక్‌ ఇచ్చిన World బ్యాంకు

లాహెర్‌, ఏప్రీల్ 28 (ఇయ్యాల తెలంగాణ) : జమ్మూ`కశ్మీర్‌లోని పహల్గాంలో 2025 ఏప్రిల్‌ 22న జరిగిన ఉగ్రదాడి తరువాత వెంటనే భారతదేశం పాకిస్థాన్‌తో సింధు జల ఒప్పందాన్ని… Read More

చంద్రమౌళి అంత్యక్రియలు పూర్తి, Govt లాంఛనాలతో తుది వీడ్కోలు !

విశాఖపట్టణం,, ఏప్రిల్‌ 25, (ఇయ్యాల తెలంగాణ) : జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో మృతి చెందిన చంద్రమౌళి అంత్యక్రియలు ముగిశాయి. విశాఖలోని కాన్వెంట్‌ జంక్షన్‌ హిందూ శ్మశాన… Read More

ఉగ్రవాదులతో పాకిస్తాన్‌ కు Link !

శ్రీనగర్‌, ఏప్రిల్‌ 25 (ఇయ్యాల తెలంగాణ) : అనంత్‌ నాగ్‌ జిల్లాలోని పహల్గాం దాడిని భారత్‌ సీరియస్‌గా తీసుకుంది. భారత బలగాలు ఉగ్రవాదుల ఏరివేత చేపట్టారు. ఈ… Read More

పాకిస్థాన్‌కి విపక్ష MLA సపోర్ట్‌.. దేశద్రోహం కేసు నమోదు..అరెస్ట్‌ !

గువాహటి ఏప్రిల్‌ 25 (ఇయ్యాల తెలంగాణ) : పహల్‌గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత భారతదేశ ప్రజలందరూ పాకిస్థాన్‌పై ఆగ్రహంతో ఉన్నారు. పాక్‌కి సరైన బుద్ధి చెప్పాలని… Read More