National News

గ్రీస్‌ నుంచి బెంగళూరుకు మోడీ

బెంగళూరు, ఆగస్టు 26 (ఇయ్యాల తెలంగాణ ):చంద్రయాన్‌`3 మిషన్‌లో పాల్గొన్న శాస్త్రవేత్తలను ప్రధానమంత్రి  నరేంద్రమోదీ కలవనున్నారు. చంద్రుడిపై విక్రం ల్యాండర్‌ను విజయవంతంగా ల్యాండిరగ్‌ చేసిన ఇస్రో శాస్త్రవేత్తలను… Read More

దేశంలో తొలిసారిగా అల్పాహార పథకం

చెన్నై,, ఆగస్టు 26  (ఇయ్యాల తెలంగాణ );తమిళనాడులోని ప్రభుత్వ పాఠశాలల్లో ముఖ్యమంత్రి స్టాలిన్‌ అల్పాహార పథకాన్ని ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా ఆయన ఈ పథకాన్ని శుక్రవారం అందుబాటులోకి తీసుకొచ్చారు.… Read More

తాగిన మైకంలో విమాన ప్రయాణికుల హల్చల్‌

హైదరాబాద్‌ ఆగష్టు 26 (ఇయ్యాల తెలంగాణ ):తాగిన మైకంలో దోహా నుండి కొచ్చిన్‌ వెళుతున్న ఇండిగో విమానంలో నలుగురు ప్రయాణికులు హంగామా సృష్టించారు. ఎయిర్లైన్స్‌ సిబ్బంది పట్ల… Read More

వ్యవసాయ రంగంలో ARTIFICIAL INTELLIGENCE

ఆగష్టు 26 (ఇయ్యాల తెలంగాణ ):భారతదేశం లాంటి అభివృద్ధి చెందుతున్న దేశానికి వ్యవసాయ రంగం వెన్నెముక లాంటిది. ఇంత ప్రాధాన్యత కలిగిన వ్యవసాయ రంగం సాంకేతిక పరిజ్ఞానంతో… Read More

కొండచరియలు విరిగిపడి అనేక ఇండ్లు నేలమట్టం..

న్యూఢల్లీ ఆగష్టు 24 (ఇయ్యాల తెలంగాణ ): హిమాచల్‌ ప్రదేశ్‌ లోని కులు జిల్లాలో కొండచరియలు విరిగిపడ్డాయి. దీని వల్ల అనేక ఇండ్లు నేలమట్టం అయ్యాయి. తాజా… Read More

28 న NTR POSTAL STAMP ఆవిష్కరణ

న్యూఢల్లీ, ఆగస్టు 24, (ఇయ్యాల తెలంగాణ );విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు కుటుంబ సభ్యులు ఢల్లీికి వెళ్లనున్నారు. ఆగస్ట్‌ 28వ తేదీన ఢల్లీిలోని రాష్ట్రపతి… Read More

ఇక ప్రాంతీయ భాష MUST..

న్యూఢల్లీ, ఆగస్టు 24, (ఇయ్యాల తెలంగాణ ); నూతన జాతీయ విద్యా విధానాని(ఎన్‌ఈపీ)కి అనుగుణంగా కేంద్రం విద్యా వ్యవస్థలో పలు మార్పులు చేపడుతోంది. ఏడాదిలో బోర్డు పరీక్షలను… Read More

కొత్త TAX పన్ను విధానానికి ఓటు

న్యూఢల్లీ, ఆగస్టు 24, (ఇయ్యాల తెలంగాణ );ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో  కొత్త పన్ను విధానాన్ని ఎంచుకుంటున్న వారి సంఖ్య భారీగా పెరిగింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త… Read More

భారత్‌ కు అమెరికా అధ్యక్షుడు…

న్యూఢల్లీ, ఆగస్టు 24, (ఇయ్యాల తెలంగాణ ); జీ20 దేశాల అధ్యక్ష బాధ్యతలను భారత్‌ నిర్వర్తిస్తొంది. భారత్‌ నేతృత్వాన సెప్టెంబర్‌లో  జీ20 దేశాధినేతల సమావేశం జరగనుంది. ఈ… Read More

ఆర్ధిక ప్రగతి తో YOGI సర్కార్‌ 16 శాతం వృద్ధిరేటు నమోదు

లక్నో, ఆగస్టు 23, (ఇయ్యాల తెలంగాణా );ఉత్తరప్రదేశ్‌ను ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ చేస్తున్న ప్రయత్నాలు ఫలించాయి. ప్రయివేటు పెట్టుబడులను ఆకర్షించాలన్నా..… Read More