National News

ఒక్క దెబ్బకు రెండు పిట్టలు.. నీరు, కరెంటు కష్టాలకు చెక్‌

అనంతపురం, సెప్టెంబర్‌ 22 (ఇయ్యాల తెలంగాణ ): గ్రావిూణుల వెతలను అర్థం చేసుకున్న ఓ యువకుడు ఒక్క దెబ్బకు రెండు పిట్టలన్నట్టు.. నీరు, కరెంటు కష్టాలకు చెక్‌పెట్టాడు.… Read More

రాజ్యసభ ముందుకు మహిళా రిజర్వేషన్‌ బిల్లు

 న్యూ డిల్లీ సెప్టెంబర్‌ 21 (ఇయ్యాల తెలంగాణ ):చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన ‘నారీ శక్తి వందన్‌ అధినియం’ బిల్లు గురువారం ఉదయం… Read More

స్మార్ట్‌ ఫోన్లలో ఎమర్జెన్సీ అలర్ట్‌ గందరగోళానికి గురి అయిన వినియోగదారులు

హైదరాబాద్‌ సెప్టెంబర్‌ 21 (ఇయ్యాల తెలంగాణ ); స్మార్ట్‌ ఫోన్లలో ఎమర్జెన్సీ అలర్ట్‌ వినియోగదారులను మరోసారి గందరగోళానికి గురి చేసింది. గతంలో మాదిరిగానే దేశవ్యాప్తంగా ఇవాళ చాలా… Read More

నేడు గొప్ప సంఘ సంస్కర్త గురజాడ జయంతి

సెప్టెంబర్ 21 (ఇయ్యాల తెలంగాణ ): గురజాడ అప్పారావు ప్రముఖ రచయిత, గురజాడ అప్పారావు తన రచనల ద్వారా సాంఘిక పరివర్తనకు ప్రయత్నించిన మహాకవి, తెలుగు సాహిత్యాన్ని… Read More

2 నెలలు.. 6 చిరుతలు..

తిరుమల, సెప్టెంబర్‌ 20, (ఇయ్యాల తెలంగాణ );శ్రీవారి భక్తులకు చిరుతల భయం వెంటాడుతోంది..ఓ చిరుత చిక్కిందని ఊపిరి తీసుకునేలోపే.. మరో చిరుత సంచారం టెన్షన్‌ పెడుతోంది. ఇప్పటికే… Read More

పసడి పరుగులు

ముంబై, సెప్టెంబర్‌ 20, (ఇయ్యాల తెలంగాణ ); ప్రపంచవ్యాప్తంగా పసిడి, వెండికి ఎప్పుడూ డిమాండే ఉంటుంది. బులియన్‌ మార్కెట్‌లో ధరలు ఒక్కోసారి తగ్గితే.. మరికొన్ని సార్లు పెరుగుతూ… Read More

ఆ బిల్లు మాదే సోనియా గాంధీ

న్యూఢల్లీ సెప్టెంబర్ 19 (ఇయ్యాల తెలంగాణ ): సోమవారం నాడు పార్లమెంట్‌ కి వచ్చిన కాంగ్రెస్‌ నేత  సోనియా గాంధీ ని విలేకరులు కేంద్ర ప్రభుత్వం మహిళ… Read More

బిజీ బిజీగా ప్రధాని

న్యూఢల్లీ, సెప్టెంబర్‌ 17, (ఇయ్యాల తెలంగాణ );బర్త్‌డే రోజు కూడా బిజీబిజీగా గడుపుతున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఢల్లీి ఎయిర్‌పోర్ట్‌ మెట్రో ఎక్స్‌ప్రెస్‌ లైన్‌ ఎక్స్‌టెన్షన్‌ని ప్రారంభించిన… Read More

HADERABAD లో NIA సోదాలు

హైదరాబాద్‌ సెప్టెంబర్ 16 (ఇయ్యాల తెలంగాణ ): హైదరాబాద్‌ పాతబస్తి సహ నాలుగు ప్రాంతాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐయే) శనివారం తెల్లవారుజామున దాడులు జరిపింది. ఐఎస్‌ఐఎస్‌ … Read More

అదానీ`హిండెన్‌బర్గ్‌ కేసు.. అక్టోబర్‌ 13న సుప్రీంకోర్టులో విచారణ

న్యూఢల్లీ  సెప్టెంబర్‌ 15 (ఇయ్యల తెలంగాణ ):హిండెన్‌బర్గ్‌ కేసు తదుపరి విచారణ అక్టోబర్‌ 13న సుప్రీంకోర్టులో జరగనుంది. మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ దాఖలు చేసిన తాజా… Read More