National News

BRS దోచుకున్నదంతా కక్కిస్తా’’

నిజామాబాద్‌ అక్టోబర్ 3 (ఇయ్యాల తెలంగాణ ): కేసీఆర్‌ కుటుంబ సభ్యులంతా దోపిడీ చేస్తున్నారు ఎంతోమంది బలిదానాలతోనే తెలంగాణసాకారమైంది  తెలంగాణ వచ్చాక ఒక కుటుంబమే బాగుపడిరది  ఎన్డీఏలో… Read More

ముగ్గురి కి PHYSICS లో NOBEL PRIZE

హైదరాబాద్‌, అక్టోబరు 3 (ఇయ్యాల తెలంగాణ ):2023 సంవత్సరానికి గాను నోబెల్‌ బహుమతులను ప్రకటించారు. ఫిజిక్స్‌ విభాగంలో ముగ్గురికి నోబెల్‌ ప్రైజ్‌ ఇవ్వనున్నారు. రాయల్‌ స్వీడిష్‌ అకాడవిూ… Read More

KCR మా వెంట పడ్డారు వారసత్వాన్ని BJP ఒప్పుకోదు

నిజామాబాద్‌, అక్టోబరు (ఇయ్యాల తెలంగాణ ): ఎన్డీఏలో చేరతానని సీఎం కేసీఆర్‌ వెంటపడ్డారు.. కానీ ఆ ప్రతిపాదనను మేం ఒప్పుకోలేదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు.… Read More

8 వేల కోట్ల పనులకు శ్రీకారం

నిజామామాద్‌, అక్టోబరు 3 (ఇయ్యాల తెలంగాణ ): ప్రధాని నరేంద్ర మోడీ నిజామాబాద్‌లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా రూ.8,021 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. పర్యటనలో… Read More

సనాతన ధర్మం ఒక్కటే మతం.. మిగిలినవి అన్నీ వర్గాలు ఉత్తరప్రదేశ్‌ CM యోగి ఆదిత్యనాథ్‌

 గోరఖ్‌ నాథ్‌ అక్టోబర్‌ 3 (ఇయ్యాల తెలంగాణ ):  తమిళనాడు మంత్రి, డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్‌ వ్యాఖ్యలతో సనాతన ధర్మం అంశంపై ప్రస్తుతం దేశవ్యాప్తంగా వివాదం… Read More

TELANGANA లో పర్యటిస్తున్న EC బృందం

హైదరాబాద్‌, అక్టోబరు 3 (ఇయ్యాల తెలంగాణ ):తెలంగాణలో కేంద్ర ఎన్నికల సంఘం బృందం పర్యటిస్తోంది. సీఈసీ రాజీవ్‌ కుమార్‌ నేతృత్వంలోని బృందం మంగళవారం నుంచి మూడు రోజుల… Read More

HYDERABAD చేరుకున్న కేంద్ర ఎన్నికల సంఘం

రంగారెడ్డి అక్టోబర్  (ఇయ్యాల తెలంగాణ ):మంగళవారం నాడు  ఢల్లీ నుండి శంషాబాద్‌ ఎయిర్‌ పోర్ట్‌ కు కేంద్ర ఎన్నికల సంఘం బృందం చేరుకుంది. చీఫ్‌ ఎలక్షన్‌ కమిషన్‌… Read More

Nizamabad కు Modi !

నిజామాబాద్‌, అక్టోబరు 2 (ఇయ్యాల తెలంగాణ) : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రేపు        (అక్టోబర్‌ 3వ తారీఖు) నిజామాబాద్‌ ?… Read More

కేంద్ర హోంమంత్రి Amit Shah తో Kishan Reddy భేటీ !

న్యూఢిల్లీ, అక్టోబరు 2 (ఇయ్యాల తెలంగాణ) : కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి అర్జంట్‌గా ఢిల్లీ రావాలని హైకమాండ్‌ ఆదేశించడంతో మంగళవారం నిజామాబాద్‌లో… Read More

రూ 2 వేల నోట్ల మార్పిడి గడువు పొడిగింపు

న్యూఢల్లీ సెప్టెంబర్ 30 (ఇయ్యాల తెలంగాణ ):రూ.2వేల నోట్ల మార్బీఐ కీలక ప్రకటన చేసింది. రూ.2వేల నోట్లు మార్చుకునేందుకు విధించిన గడువు శనివారం తో ముగియనుంది. అయితే… Read More