General News

18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికీ ఓటరు గుర్తింపు కార్డులు

వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర ఎన్నికల అధికారి శశాంక్ గోయల్హైదరాబాద్, జనవరి 12 (ఇయ్యాల తెలంగాణ) :  నూతనంగా ఓటరు జాబితాలో నమోదు చేసిన ఓటర్లకు ఓటరు (ఎపిక్) కార్డులు… Read More

సనత్ నగర్ లో 15 నుండి 18 సంవత్సరాల పిల్లలకు టీకాలు

వాక్సిన్ తో కరోన కట్టడి సాధ్యమవుతుందని నిపుణుల సూచన సనత్ నగర్, జనవరి 8 (ఇయ్యాల తెలంగాణ) : సనత్ నగర్ పరిరక్షణ కమిటీ, ఈఎస్ఐ & భాజపా సంయక్త అధ్వర్యంలో… Read More

భాగ్యలక్ష్మీ అమ్మవారిని దర్శించుకున్న రాజమండ్రి ఎమ్మెల్యే

హైదరాబాద్, జనవరి 7 (ఇయ్యాల తెలంగాణ) : భాగ్యలక్ష్మీ అమ్మవారిని గురువారం నాడు రాజమండ్రి ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి దర్శించుకున్నారు.  ఈ సందర్బంగా ఆయన చార్మినార్ భాగ్యలక్ష్మీ… Read More

హోటళ్ల నిర్వాకం పై సనత్ నగర్ పరిరక్షణ కమిటీ ఆందోళన

చర్యలు తీసుకోవాల్సిందింగా వాటర్ వర్క్స్ అధికారులకు ఫిర్యాదు సనత్ నగర్, జనవరి 7 (ఇయ్యాల తెలంగాణ) : సనత్ నగర్ ప్రధాన రహదారిపై కొన్ని ప్రైవేట్   హోటళ్ల నిర్వాకం తో  స్థానిక… Read More

ఈటెలకు నూతన సంవత్సర విషెస్ తెలిపిన వెంకటేశ్వర్

హైదరాబాద్, జనవరి 2 (ఇయ్యాల తెలంగాణ) : హుజురాబాద్ బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ కు  ఆలిండియా కోహ్లీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ పొట్లకాయ వెంకటేశ్వర ముదిరాజ్ కలసి ఆంగ్ల… Read More

ప్రజా లీడర్ పజ్జన్నకు కొత్త సంవత్సర శుభాకాంక్షలు

హైదరాబాద్, జనవరి 2 (ఇయ్యాల తెలంగాణ) : ప్రజా లీడర్, డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ కు   టీఆర్ఎస్ పార్టీ యువనాయకులు కిషోర్ గౌడ్ కు టీ ఆర్ ఎస్… Read More

ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేయవద్దు : మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి

అభివృద్ధి కార్యక్రమాలు సమాజానికి లబ్ది చేకూరేలా ఉండాలని హితవు హైదరాబాద్, డిసెంబర్ 30 (ఇయ్యాల తెలంగాణ) : సనత్ నగర్ పారిశ్రామిక వాడ ఉద్యానవనం పరిసరాలలో పాదచారుల బాటపై… Read More

సీనియర్ సిటిజన్ అధ్యక్షుడికి ఘన సన్మానం

హైదరాబాద్, డిసెంబర్ 30 (ఇయ్యాల తెలంగాణ) : తెలంగాణ ప్రగతి చారిటబుల్ ట్రస్ట్ కమిటీ మెంబర్లు  సీనియర్ సిటిజన్ కన్ఫడరేషన్ అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్బంగా రాంచందర్ ను  ఘనంగా సన్మానించడం జరిగింది.  ఈ కార్యక్రమంలో… Read More

కవి తల్లోజు శ్రీనివాస్ రచించిన అద్భుత కుసుమాల ఆవిష్కరణ

" శ్రీనివాస శతకము "  "విశ్వనాథ పలుకులు"  పుస్తక ఆవిష్కరణ హైదరాబాద్, డిసెంబర్ 28 (ఇయ్యాల తెలంగాణ) : కవి, ఆచార్యులు తల్లోజు శ్రీనివాస్ రచించిన శ్రీనివాస శతకము, విశ్వనాథ… Read More

భాగ్యలక్ష్మీ ఆలయంలో పంజాబ్ హరియాణ జస్టిస్ ప్రత్యేక పూజలు

హైదరాబాద్, డిసెంబర్ 26 (ఇయ్యాల తెలంగాణ) : చార్మినార్ భాగ్యలక్ష్మీ అమ్మవారిని ఆదివారం పంజాబ్ హరియాణ హై కోర్టు జస్టిస్ రాజబీర్ శేరావత్  అమ్మవారిని  దర్శించుకున్నారు. చార్మినార్… Read More